మామ బ్యాన‌ర్‌లో మెగా ప‌వ‌ర్‌..

  • IndiaGlitz, [Friday,March 22 2019]

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ తొలి చిత్రం చిరుత‌త‌ను అశ్వినీద‌త్ బ్యాన‌ర్ వైజ‌యంతీ మూవీస్‌లో చేసినా.. రెండో సినిమా మ‌గ‌ధీరను అల్లు అర‌వింద్ త‌న గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చేశాడు. ఈ సినిమా చెర్రీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.

ఈ సినిమా త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, అల్లు అర‌వింద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాలేదు. అయితే 2020లో వీరి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

గీతాఆర్ట్స్ వ‌ద్ద ఉన్న ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసే ఓ ద‌ర్శ‌కుడితో కలిసి రాంచ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ 'RRR' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చెర్రీ సినిమా ఉంటుంద‌ట‌.

More News

కొత్త వ్యాపారంలోకి చిన్మ‌యి...

సింగర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న చిన్మ‌యి మీ టూ ఉద్య‌మంలో చురుకైన పాత్ర‌ను పోషించారు. ప్ర‌ముఖ త‌మిళ ర‌చ‌యిత వైర‌ముత్తు

లగడపాటి విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో 'ఎవడు తక్కువకాదు' 

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లు అర్జున్ ప‌వ‌ర్‌ప్యాక్డ్ ఫ‌ర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్.

40 కోట్ల కామ్రేడ్‌...

విజ‌య దేవ‌ర కొండ సినిమాల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డుతున్నాయి. అర్జున్ రెడ్డి, ఆ త‌ర్వాత వ‌చ్చిన గీత గోవిందం చిత్రాలు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హీరోగా క్రేజ్‌తో పాటు బిజినెస్ ప‌రంగా మార్కెట్‌ను కూడా పెంచేశాయి.

ఏప్రిల్ 6న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2' రిలీజ్

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార‌ర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2.

చైనాకు మెగాస్టార్‌...

మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ ఉండ‌టం లేదా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు.