ఈ ఏడాది అభిమానులకు రెండు పండగ గిఫ్టులట

  • IndiaGlitz, [Friday,July 17 2015]

అక్కినేని మూడు తరాలు వారు కలిసి చేసిన సినిమా మనం'. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత నాగార్జున మరో సినిమా చేయనేలేదు. కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ బ్యానర్ లో సొగ్గాడే చిన్ని నాయనా' సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు పివిపి సంస్థలో కార్తీ, తమన్నాలతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.

సొగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. అలాగే పివిపి బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంటే మొత్తం మీద అక్కినేని అభిమానులు, ప్రేక్షకులకు నాగార్జున రెండు పండుగ గిఫ్టులను అందించనున్నాడన్నమాట.

More News

ఆ హీరో కోసం సాంగ్ ను సింగేసింది

సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో కమల్ పెద్ద తనయ శృతిహాసన్ బిజీగా ఉంది.

'బాహుబలి' కి సూపర్ స్టార్ ప్రశంస

విజువల్ వండర్ గా విడుదలైన టాలీవుడ్ పీరియాడిక్ మూవీ ‘బాహుబలి’కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి ప్రశంసలు లభిస్తుంది.

ఈ నెల 24న విడుదల కానున్న'సాహసం సేయరా డింభకా'

హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హారర్ కామెడీ చిత్రం 'సాహసం సేయరా డింభకా'.

80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా, రచ్చ వంటి

ముగ్గురిలో 'బాహుబలి' ఎవరికి దొరుకుతుంది?

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో విడుదలైన కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’.