బాహుబ‌లి 2 రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నాగ్..!

  • IndiaGlitz, [Friday,September 09 2016]

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ఈ చిత్రం ఇటీవ‌ల‌ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్, అనుష్క ల‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే....బాహుబ‌లి కృష్ణా జిల్లా డిస్ర్టిబ్యూష‌న్ రైట్స్ 6 కోట్ల‌కు అమ్మితే...ఇప్పుడు బాహుబ‌లి 2 కృష్ణా జిల్లా రైట్స్ 8 కోట్ల‌కు అమ్మారు.

అదీ కాకుండా బాహుబ‌లి 2 కృష్ణా జిల్లా రైట్స్ ను నాగార్జున‌, సాయి కొర్ర‌పాటి 8 కోట్ల‌కు సొంతం చేసుకున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇదే విష‌యం గురించి నాగార్జున‌ను అడిగితే...ఈ వార్త‌ను నేను కూడా చ‌దివాను. చ‌దివిన‌వి అన్నింటిని న‌మ్మ‌ద్దు. ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసారు నాగ్. అది సంగ‌తి..!

More News

వెంకటేష్ టైటిల్..?

విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఓ రీమేక్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

చైతు మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్..!

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7 ప్రేక్షకుల ముందుకు వస్తుంది.చైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో

ఆ విషయంలో ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్లే ధైర్యవంతుడు నాగార్జున - అల్లు అరవింద్

టాలీవుడ్ కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా,శ్రేయా శర్మ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్.

గణేష్ నిమజ్జనంలో మహేష్ తనయుడు...

సూపర్ స్టార్ మహేష్ కుమారుడు గౌతమ్ తన ఫ్రెండ్స్ తో తన ఇంట్లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్ దుర్గం చెరువులో

ఈనెల 23న మజ్ను విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్,కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్,గోళ్ళ గీత అందిస్తున్న