'మ‌జిలీ' చిత్రీక‌ర‌ణ పూర్తి.. చైత‌న్య ఎమోష‌న‌ల్ ట్వీట్‌

  • IndiaGlitz, [Friday,February 22 2019]

పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం 'మజిలీ'. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ప్రేమ‌, పెళ్లి అనే అంశాలే ప్ర‌ధానంగా ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మింది. ప్రేమికుల రోజున విడుద‌లైన టీజ‌ర్‌కు కూడా చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. 'షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం బెస్ట్ మూమెంట్స్‌గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఓ మంచి క‌థ‌ను మా ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన శివ నిర్వాణకి థాంక్స్‌. అలాగే మీ టీంతో క‌లిసి ఇలాంటి స్టోరీస్ మ‌రిన్ని చెప్పాల‌నుకుంటున్నాను'' అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు చైత‌న్య‌.

More News

దాని కోసం మహేష్ ఆస‌క్తి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ...తిరుగులేని ఇమేజ్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్‌. త్వ‌ర‌లోనే ఓ అరుదైన ఫీట్ సొంతం కానుంది. విష‌య‌మేమంటే.. మ‌హేష్ మైన‌పు ప్ర‌తిమను మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు.

10 మంది టీడీపీ అభ్యర్థులు ఫిక్స్.. మంత్రికి నో టికెట్

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ‘సైకిల్’ స్పీడ్ పెంచారు. అందరి కంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టిన బాబు..

జగన్‌తో భేటీ ఎఫెక్ట్: ఎన్టీఆర్‌‌కు చంద్రబాబు ఫోన్!

టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, సీఎం చంద్రబాబు నార్నె శ్రీనివాసరావు.. వైసీపీ అధినేత జగన్‌‌మోహన్‌‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలున్నాయా..?

'ఆపీ ఫిజ్‌‌' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్

రీల్ అయినా.. రియల్‌‌ లైఫ్‌‌లో అయినా నందమూరి హీరో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ రూటే వేరు. కథలను ఎంచుకోవడంలోనూ.. బుల్లి తెరపైకి వచ్చి అభిమానుల్లో ఉత్సాహం

'వెంకీమామ‌' లో రాశీఖ‌న్నా..

విక్టరీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందనున్న మ‌ల్టీస్టారర్ 'వెంకీమామ‌'. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చిత్రీక‌ర‌ణ రాజ‌మండ్రిలో ప్రారంభం కానుంది.