'అశ్వ‌థ్థామ' డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

  • IndiaGlitz, [Monday,December 30 2019]

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'అశ్వ‌థ్థామ‌'. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన నిన్నే నిన్నే సాంగ్‌, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ రెస్పాన్స్‌తో నాగ‌శౌర్య మ‌రింత ఉత్సాహాంగా డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా హీరో నాగ‌శౌర్య ఈ క‌థ‌ను రాశారు. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు

More News

'పల్లెవాసి' టీజర్ ను ఆవిష్క‌రించిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో నటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమై, కిరాక్ పార్టీతో అలరించిన నటుడు రాకేందు మౌళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం` పల్లెవాసి`.

'రంగ‌మార్తాండ' మ్యూజిక్ సిట్టింగ్స్‌

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ తెర‌కెక్కిస్తున్న చిత్రం `రంగ‌మార్తాండ‌`. ప్ర‌కాశ్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

రాజధాని రైతులకు భూములు తిరిగిచ్చేస్తాం.. మంత్రి ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన..

టీడీపీకి ఎమ్మెల్యే గుడ్ బై.. పక్కా ప్లాన్‌తోనేనా!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి.

మందుబాబులకు మెట్రో న్యూ ఇయర్ బంపరాఫర్!

మందుబాబులకు మెట్రో ఆఫర్ ఇవ్వడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే..