ల‌క్కీ హీరో్యిన్‌తో నాని..?

  • IndiaGlitz, [Saturday,September 15 2018]

నేచర‌ల్ స్టార్ నాని 'జెర్సీ' తో బిజీగా ఉన్నారు. మ‌ళ్ళీరావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌శ్మీరా ప‌ర‌దేశి హీరోయిన్‌గా ఓకే అయ్యింది. ఇందులో నాని మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌తారు.

ఒక‌టి యూత్‌, మ‌రొక‌టి డాక్ట‌ర్‌.. మ‌రో పాత్ర న‌ల‌బై ఏళ్ల క్రికెట‌ర్‌గా.. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా న‌టించే స్కోప్ ఉంది. దాంతో చిత్ర యూనిట్ ఆ పాత్ర‌లో నిత్యామీన‌న్ అయితే బావుంటుంద‌ని యోచిస్తుంద‌ట‌.

గ‌తంలో అలామొద‌లైంది చిత్రంలో నాని, నిత్య క‌లిసి న‌టించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. తర్వాత ఈ ఇద్ద‌రూ న‌టించిన సెగ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. చాలా గ్యాప్ త‌ర్వాత ఇద్ద‌రూ మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం.

More News

తెలుగులోకి బాలీవుడ్ చిత్రం...

రీసెంట్‌గా విడుద‌లైన 15 కోట్ల రూపాయ‌ల బాలీవుడ్ చిత్రం 'స్త్రీ'. 90 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి 2018 బాలీవుడ్ హిట్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించింది.

స్పెష‌ల్ సాంగ్‌లో పాయ‌ల్‌..

'ఆర్‌.ఎక్స్ 100'తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్.. ఇప్పుడు భాను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో న‌టించ‌బోతుంది. దీంతో పాటు ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కూడా న‌టించ‌నుంద‌ట‌.

సూర్య పాత్ర ఏంటంటే..?

హీరో సూర్య ఇప్పుడు కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ సినిమాల త‌ర్వాత సూర్య‌, కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

మాస్ మహారాజా... సినిమా పోస్ట్ పోన్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై

మ‌ల్టీస్టార‌ర్‌లో అను ఇమ్మాన్యుయేల్‌...

మ‌జ్ను చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించిన కేర‌ళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ .. రీసెంట్‌గా విడ‌ద‌లైన శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించింది.