వెలుగులోకి మరో స్వామిజి రాసలీలల బాగోతం

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

బెంగుళూరు లో ఉన్న ఓ మఠంలో స్వామిజీ రాసలీలల వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది.

మద్దేవణపుర మఠంలోని బెడ్ రూంలో నటితో నంజేశ్వర స్వామిజీ అలియాస్‌ దయానంద్‌ స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి విడుదల చేశారు. ఆ నటి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ విషయం బయటకు రావడం తో ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దయానంద అలియాస్ నంజేశ్వర స్వామీజీ వెంటనే మఠం ఖాళీ చేసి వెళ్లిపోవాలని భక్తులు ఆందోళనకు దిగారు.

ఇప్పటికే మఠానికి సంబంధించి భూముల అవకతవకల్లో ఈ స్వామిజి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బెంగళూరులోని హుణసమారణహళ్ళిలో ఉన్న మద్దేవణపుర మఠం 500 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలు తీసుకున్న తనయుడు నంజేశ్వర స్వామిజీగా ప్రస్తుతం మఠ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.

More News

ప్రముఖ నిర్మాత పివిపికి పితృ వియోగం

ప్రముఖ పారిశ్రామికవేత్త-నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) నేడు దివంగతులయ్యారు.

విలేకరి ప్రశ్నకి అదిరిపోయే సమాధానమిచ్చిన సూపర్ స్టార్

రజనీకాంత్-అక్షయ్ కుమార్-శంకర్ ల చిత్రం 2.0 ఆడియోని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు దుబాయ్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సెన్సార్ పూర్తి... నవంబ‌ర్ 3న విడుద‌ల‌

జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

2.0 లో రానా దగ్గుబాటి

2.0 లో రానా దగ్గుబాటి ఏంటి అనుకుంటున్నారా... ? సినిమా లో కాదండి.. రేపు జరగబోయే ఆడియో ఫంక్షన్ లో.

నాలుగేళ్ల త‌రువాత అనుష్క

అరుంధ‌తి చిత్రంతో అందాల న‌టి అనుష్క కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైన ఈ ముద్దుగుమ్మ‌కి.. అభిన‌యానికి స్కోప్ ఉన్న పాత్ర‌లు రావ‌డం మొద‌లైంది ఈ సినిమా త‌రువాతే.