'నాటకం' మూవీ సక్సెస్ మీట్..

  • IndiaGlitz, [Saturday,September 29 2018]

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం 'నాటకం'.. కళ్యాణ్ జి గోగన దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ ని అందించారు.. కాగా ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజు ఎంతో అంగరంగవైభవంగా జరిపారు.. ఈ కార్యక్రమానికి సినిమా టీం అందరు రాగ, సినిమా హిట్ పై తమ ఆనందాన్ని వెల్లడించారు..

ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. నమ్మి సినిమా ని కొన్నందుకు అది మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాల థాంక్స్.. మా బ్యానర్ లో ఫస్ట్ ఫిలిం ఇంత పెద్ద హిట్ అవడం చాల హ్యాపీ గా ఉంది.. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తానని చెప్తున్నాను.. అందరు కష్టపడి చేసిన సినిమా ఇది.. చిన్న సినిమా, అదీ అందరు కొత్త ఆర్టిస్టులతో వచ్చిన సినిమా ఇలాంటి సినిమా హిట్ చేసినందుకు చాల చాల థాంక్స్ అన్నారు..

హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. అందరు ఫోన్ చేసి సినిమా చాల బాగుందని అంటున్నారు. ఇక్కడే కాదు యూకే నుంచి కూడా మంచి టాక్ వస్తుంది. సినిమా నిన్న రిలీజ్ కాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది.. చాల హ్యాపీ గా ఉంది. వేరే ప్లేసెస్ లో సినిమా రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి ధన్యవాదాలు అన్నారు..

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలను మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి.. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి చాల థాంక్స్..ఈ సినిమా కి మెయిన్ మౌత్ టాకే పబ్లిసిటీ.. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికోసం ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

More News

'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌'... నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని రాసిన క‌థ కాదు!

"ఎవ‌రో న‌లుగురు ర‌చ‌యిత‌లు నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని నాలుగు రోజుల్లో రాసిన క‌థ కాదు ఇది .  మ‌న నాలుగు దిక్కులా ఎల్ల‌వేళ‌లా జ‌రుగుతున్న నిజం.

రాజకీయ దిగ్గజం డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేసిన 'టు ఫ్రెండ్స్' థియేట్రికల్ ట్రైలర్

ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు ఆనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు-కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన

ఎంజాయ్ చేస్తున్నానంటున్న శ్ర‌ద్ధాక‌పూర్!!

ప్ర‌స్తుతం బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ పాత్ర‌లో ఒదిగిపోయిన ముద్దుగుమ్మ శ్ర‌ద్ధాక‌పూర్.. ఆ పాత్ర‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తుందట.

పూజా కోరికను తీర్చెదెవ‌రు?

ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టిస్తున్న అమ్మడు పూజా హెగ్డే. ఎన్టీఆర్‌తో ఈమె న‌టించిన 'అర‌వింద స‌మేత' అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది.

మ‌ళ్లీ అంత బ‌డ్జెట్ అవ‌స‌ర‌మా?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ..అల్లుడు శీను, స్పీడున్నోడు, సాక్ష్యం సినిమాలు భారీ బ‌డ్జెట్‌ల‌తో తెర‌కెక్కించారు. బాక్సాఫీస్ వ‌ద్ద అన్నీ ఘోరంగా ప్లాప్ అయిన‌వే.