నయనతార పైనే ఆశలన్నీ

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

త‌మిళంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది న‌య‌న‌తార‌. త‌ని ఒరువ‌న్‌, మాయ (మ‌యూరి), నానుమ్ రౌడీదాన్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాలు గ‌తేడాది ఆమె సొంత‌మ‌య్యాయి. దాంతో త‌మిళ‌నాట లేడీ సూప‌ర్‌స్టార్ గా ఆమె ప్ర‌శంస‌లు పొందుతోంది. ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌య‌న న‌టించిన సినిమాలేవీ కోలీవుడ్‌లో సంద‌డి చేయ‌లేదు. అయితే ఈ వేస‌విలో ఆమె హీరోయిన్‌గా రెండు సినిమాలు రానున్నాయి. వాటిలో ఒక‌టి త‌న మాజీ ప్రియుడు సింబుతో క‌లిసి న‌టించిన ఇదు న‌మ్మ ఆళ్ కాగా.. మ‌రొక‌టి జీవా హీరోగా న‌టిస్తున్న తిరునాళ్‌.

ఈ ఇద్ద‌రు హీరోల‌కి గ‌త కొంత కాలంగా స‌రైన విజ‌యాలు లేవు. దీంతో విజ‌యం కోసం చ‌కోర ప‌క్షుల్లా ఎదురుచూస్తున్నారు స‌ద‌రు క‌థానాయ‌కులు. న‌య‌న‌తారకి ఇప్పుడున్న ఫామ్ అయినా.. త‌మ‌కి స‌క్సెస్‌ని అందిస్తుంద‌ని ఆ హీరోలు ఆశాభావంతో ఉన్నారు. అన్న‌ట్లు ఈ ఇద్ద‌రు కూడా గ‌తంలో న‌య‌న‌తో ఓ సినిమా చేసి విజ‌యం సొంతం చేసుకుని ఉండ‌డం అనేది ఆయా సినిమాల‌కి క‌లిసొచ్చే అంశం. ఇదు నమ్మ ఆళ్ ఏప్రిల్‌లో విడుద‌ల కానుండ‌గా.. తిరునాళ్ మేలో రిలీజ్ కానుంది. తెలుగులోనూ ఈ సినిమాలను డ‌బ్బింగ్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

More News

స‌రైనోడు బ్లాక్ బ‌ష్ట‌ర్ సాంగ్ రిలీజ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

రేవ్ పార్టీతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన న‌వ‌దీప్

యువ హీరో నవదీప్ కి రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండ‌లం చ‌క్రంప‌ల్లిలో ఫామ్ హౌస్ ఉంది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి న‌వ‌దీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జ‌రుగుతుంద‌ని..కొంద‌రు సినీ ప్ర‌ముఖులు మ‌ద్యం తాగుతూ డ్యాన్స‌ర్స్ తో హంగామా చేస్తున్న‌ట్టు  పోలీసుల‌కు స‌మాచారం అందింది.

మ‌హేష్ - మురుగుదాస్ విల‌న్ వెన‌క క‌థ‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొంద‌తున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న జూన్ లో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే...ఈ భారీ చిత్రంలో విల‌న్ గా మ‌హేష్ తో సినిమా తీసిన ద‌ర్శ‌కుడు న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి.

వైజాగ్ లో స‌రైనోడు ఫంక్ష‌న్ డేట్ ఫిక్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు.  సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వంశీ నీ సినిమాలు నాకు న‌చ్చ‌వ్ అంటున్న డైరెక్ట‌ర్..

వంశీ..నీ సినిమాలు నాకు న‌చ్చ‌వ్ అంటున్న డైరెక్ట‌ర్... స‌తీష్ కాశెట్టి. ఇంత‌కీ స‌తీష్ కాశెట్టి ఎవ‌రు అనుకుంటున్నారా..? హోప్, క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో, టెర్ర‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు. వంశీ పైడిప‌ల్లి సినిమాలు మున్నా, బృందావ‌నం, ఎవ‌డు..చిత్రాలు చూసి ఇక వంశీ సినిమాలు చూడ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాడ‌ట డైరెక్ట‌ర్ స‌తీష్ క