అన‌సూయ‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

  • IndiaGlitz, [Tuesday,December 04 2018]

క్లాసిక్ మూవీస్‌నే కాదు.. క్లాసిక్ సాంగ్స్ అయినా చేసే ముందు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తారు. కార‌ణం స‌క్సెస్ అయితే పేరు వ‌స్తుంది కానీ.. మిస్ ఫైర్ అయితే మాత్రం అంద‌రి విమ‌ర్శ‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. సోష‌ల్ మీడియాలో అయితే ట్రోలింగ్ చేసేస్తారు. ఇప్పుడు అన‌సూయ విష‌యంలో అదే జ‌రిగింది. అన‌సూయ చంద‌న‌బ్ర‌ద‌ర్స్ యాడ్‌లో న‌టించింది.

అల‌నాటి క్లాసిక్ మాయాబ‌జార్‌లోని అహా నా పెళ్ళంట‌.. ఒహో నా పెళ్ళంట‌.. సాంగ్‌ను రీమేక్ చేశారు. అందులో అన‌సూయ.. సావిత్రిని ఇమిటేట్ చేసిన ఆ సాంగ్‌ను చూసి నెటిజ‌న్లు మీరు సావిత్రిని అవ‌మానించారు. అన‌సూయ‌.. నీకు సావిత్రికీ పోలికా.. అంటూ సావిత్రి స‌హా చంద్ర‌న‌బ్ర‌ద‌ర్స్‌ను కూడా ట్రోల్ చేస్తున్నార‌ట నెటిజ‌న్స్‌. ఏదో చేద్దామ‌నుకుంటే మ‌రేదో అయిన‌ట్లు అయ్యింది.

Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati ????????‍♀️!!
The attempt itself is an acheivement for me!! Thank you @chandanabros @YamunaKishore garu for considering me???????? I will cherish this work forever?????? pic.twitter.com/PhURdgvoX8

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2018

More News

విక్ర‌మ్ 'మ‌హావీర్ క‌ర్ణ' ప్రారంభం

విక్ర‌మ్ టైటిల్ పాత్ర‌లో మ‌న ఇతిహాసంలోని మ‌హావీరుడు క‌ర్ణుని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'మ‌హావీర్ క‌ర్ణ‌'. న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ పిలిం కింగ్ డమ్

డిజార్డ‌ర్‌తో బాధ ప‌డ్డ కాజ‌ల్‌...

ల‌క్ష్మీ క‌ల్యాణంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలంగా తెలుగు, త‌మిళ సినిమాలు అప్పుడప్పుడు హిందీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

నాగేశ్వ‌ర‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ - హన్సిక

కుర్ర హీరో సందీప్ కిష‌న్ తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ ఒప్పుకున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

తండ్రికి భిన్నంగా కొడుకు...

'బాహుబ‌లి'తో తెలుగు సినిమాను  ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌ పై కార్తికేయ

మ‌హేశ్‌తో మీనాక్షి

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ న‌టిస్తోన్న 25వ సినిమా 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పివిపి నిర్మిస్తున్నారు.