మెగా హీరోతో నివేదా పేతురాజ్‌

  • IndiaGlitz, [Friday,June 07 2019]

త‌మిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్న నివేదా పేతురాజ్ తెలుగులో 'చిత్రల‌హ‌రి' సినిమాలో న‌టించి ఆక‌ట్టుకుంది. ఈ మెగా కాంపౌండ్ హీరోకు చిత్ర‌ల‌హ‌రి మంచి విజ‌యంగా నిలిచింది. ఇప్పుడు నివేదా పేతురాజ్‌కు తెలుగులో మ‌రో అవ‌కాశం వ‌చ్చింద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. స్టైలిష్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ న‌టించ‌నుంద‌ని. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం నివేదా పేతురాజ్ సెకండ్ హీరోయిన్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. 'జులాయి', 'స‌న్నాప్ స‌త్య‌మూర్తి' వంటి హిట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న  చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

More News

నిజమెంత వింకీ బ్యూటీ?

`ఒరు ఆడార్ ల‌వ్‌(తెలుగులో ల‌వ‌ర్స్ డే)` సినిమాతో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. త‌దుపరి సినిమాగా `శ్రీదేవి బంగ్లా` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఈ అమ్మ‌డు తెలుగులో

టాలీవుడ్ సినిమా రీమేక్‌లో శ్ర‌ద్ధాక‌పూర్‌

స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఓ బేబీ`. కొరియ‌న్ మూవీ `మిస్‌గ్రానీ`కి ఇది తెలుగు రీమేక్‌. బి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు

మ‌రో స్టార్ హీరోతో అల్ల‌రోడు

ఈ ఏడాది విడుద‌లైన `మ‌హ‌ర్షి`లో మ‌హేష్ స్నేహితుడి పాత్ర‌లో న‌టించి మెప్పించాడు హీరో అల్ల‌రి న‌రేష్‌. సినిమా ప‌రంగా, క‌థ ప‌రంగా

బూతులు తిట్టాడని ఆహుతీ ప్రసాద్‌ కొడుకుపై కేసు

టాలీవుడ్ సీనియర్ నటుడు ఆహుతీ ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లె కేసు  నమోదైంది. ఆ

'జై సేన' చిత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ భావాల‌కు సంబంధించింది - ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌

వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర