100 థియేట‌ర్స్‌లో విగ్ర‌హాలు

  • IndiaGlitz, [Monday,January 07 2019]

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తొలి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో చాలా బిజీగా ఉంది.

ఇప్పుడు యూనిట్ స‌రికొత్త ఆలోచ‌న‌తో ముందుకు రానుందట. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద థియేట‌ర్స్‌లో వంద ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించ‌డానికి స‌న్నాహాలు చేశార‌ట‌.

తొలి విగ్ర‌హాన్ని తిరుప‌తిలోని పి.జె.ఆర్ థియేట‌ర్‌లో బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ ఆవిష్క‌రించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కానుంది.

More News

పెళ్లి త‌ర్వాత తొలిసారి దీప్‌వీర్‌

బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌, హీరోయిన్ దీపికా ప‌దుకొనెలు గత ఏడాది న‌వంబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు వీరిద్ద‌రూ క‌లిసి సినిమాల్లో న‌టించారు.

అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, యు.వి.క్రియేషన్స్ కుక్క‌లా..పందులా

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత‌లుగా రాణిస్తున్న అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, యు.వి.క్రియేష‌న్స్ వారిని నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని కుక్క‌లు అంటూ మాట్లాడాడు.

ఘనంగా రజినీకాంత్ 'పేట' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రం ' పేట'.. సిమ్రాన్ , త్రిష లు కథానాయికలు.... సాంగ్స్, ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల

బాల‌య్య‌ కామెంట్ 2 ...నాగ‌బాబు రిప్లై..

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను విమ‌ర్శించిన బాల‌కృష్ణ ఆరు సంద‌ర్భాల్లో త‌క్కువ చేస్తూ మాట్లాడ‌ర‌న్న నాగ‌బాబు. దానికి సంబంధించిన రెండో కామెంట్ వీడియో విడుద‌ల చేశారు.

విజ‌య్, అట్లీకి మూహూర్తం కుదిరింది. 

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ తన తదుపరి చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో చేయుబోతున్న సంగతి తెలిసిందే.