ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతున్న 'ఓ మల్లి'

  • IndiaGlitz, [Saturday,February 06 2016]

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఓ మల్లి'. ఆర్.ఎ.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అవుతుంది.

ఈ సందర్భంగా....

నిర్మాత బి.ప్రశాంత్ మాట్లాడుతూ 'ఓ గ్రామంలోని యువతి యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా అవుట్ పుట్ బావుండాలని రెండు సంవత్సరాలు యూనిట్ సభ్యులందరం కష్టపడ్డాం. చివరకు ఓ మంచి చిత్రాన్ని తీశామన్న సంతృప్తి కలిగింది. సినిమాను గ్రాండ్ లెవల్ మార్చి 4న విడుదల చేస్తున్నాం. సందేశాత్మక కథతో తెరకెక్కిన చిత్రమిదని, రమ్యశ్రీ అద్భుతంగా నటించడమే కాదు సినిమాను అద్భుతంగా తెరకెక్కాంచారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కె.దత్తుగారి సినిమాటోగ్రఫీతో చాలా నేచురల్ గా చూపించారు. ఆయన అందించిన సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతుంది. డిపరెంట్ చిత్రమిది'' అన్నారు.

ఆకాష్, ఎల్.బి.శ్రీరామ్, శ్రీధర్, వేణు, సాయి, జయవాణి, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, కెమెరా: కె.దత్తు, సంగీతం: సునీల్‌కశ్యప్, నిర్మాత: బి.ప్రశాంత్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బి.రమ్యశ్రీ.

More News

రామ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా..

రామ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా..చేస్తున్నాడు.ఇంతకీ రామ్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..?నేను...శైలజ సినిమాతో రామ్ కి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల.

షార్ప్ రన్ టైంతో కృష్ణాష్టమి..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి.

అల్లరి నరేష్ వందో సినిమా ప్లాన్స్...

అల్లరి నరేష్ మామ మంచు అల్లుడు కంచు సినిమాతో 50 సినిమాలు పూర్తిచేసాడు కదా..మరి ఇప్పుడే వందో సినిమా ప్లాన్స్ ఏమిటి..?

ఎన్టీఆర్ మూవీతో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ మూవీలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

దెయ్యం పాత్రలో శివగామి....

బాహుబలి చిత్రంతో శివగామిగా నేషనల్ వైడ్ పేమస్ అయిన రమ్యకృష్ణ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనాలో సత్యవతిగా అలరించారు.