పారికర్ మరణం బాధాకరం: జనసేనాని

  • IndiaGlitz, [Monday,March 18 2019]

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం బాధాకరమని.. తన తరఫున.. జనసైనికుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పారికర్‌తో తనుకు మంచి పరిచయం ఉందని.. ఆయనతో కలిసి 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను పవన్ గుర్తు తెచ్చుకున్నారు.

పారికర్ ఆత్మకు శాంతి చేకూరాలి!

సమకాలీన రాజకీయాలపైనా, సామాజిక అంశాలపైనా మాట్లాడుకున్నాం. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఆవేదన కలిగించింది. గోవా ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ మంత్రిగా పారికర్ అందించిన సేవలు గుర్తుంచుకోదగ్గవి. సాధారణ జీవన శైలిని అనుసరించిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. పారికర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

More News

చంద్రబాబుకు భయం.. పరువు తీస్తున్న మోదీ, రాహుల్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతానని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని గులాబీబాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

బీఎస్పీకి 3పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలిచ్చిన జనసేన

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన-బీఎస్పీ-లెఫ్ట్ పార్టీలు కలిసి ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తుల్లో భాగంగా బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీకి మూడు లోక్‌స‌భ‌

మనోహర్ పారికర్ కన్నుమూత.. విషాదంలో కమలదళం

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుదిశ్వాస విడిచారు. 63 ఏళ్ల పారికర్ కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు.

నెక్ట్స్ కూడా రీమేకే..

త‌మిళ స్టార్ హీరో అజిత్ ఇప్పుడు బాలీవుడ్ సినిమా `పింక్`కు త‌మిళ రీమేక్ వెర్ష‌న్ `నెర్కొండ పార్వై`లో న‌టిస్తున్నారు.

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌రైన నితిన్ ఇప్పుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ అనే సినిమా చేయ‌బోతున్నాడు.