'గరమ్ ' టీజర్ ను విడుదల చేసిన ప్రభాస్...

  • IndiaGlitz, [Friday,December 11 2015]

సాయికుమార్ తనయుడు ఆది, హార్ట్ ఎటాక్' ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా గరమ్' చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో ఫేమ్ మదన్ ఈచిత్రానికి దర్శకుడు. వఆగస్త్య ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టాకీతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. శ్రీనివాస్ సాయి బ్యాన‌ర్‌పై ఈ సినిమాని సాయికుమార్ నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రిలీజ్ చేశారు. యూనిట్‌ను అభినందించి సినిమా సూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకున్నారు.

More News

డిసెంబర్ 13న 'జత కలిసే' ఆడియో

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ‘జత కలిసే’.

కుమారి 21 ఎఫ్ పై హెచ్.ఆర్.సిలో ఫిర్యాదు..

డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్.సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే.

రామ్ కోసం ట్రై చేస్తున్న ప్లాప్ డైరెక్టర్..

ఎనర్జిటిక్ హీరో రామ్ కోసం ఓ ప్లాప్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడట.ఇంతకీ ఆ ప్లాప్ డైరెక్టర్ ఎవరునుకుంటున్నారా..?ఆయనే వై.వి.ఎస్.చౌదరి.

బాబాయ్ దర్శకుడు అబ్బాయితో...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘పంజా’సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ ఇప్పుడు మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.

జగపతిని ఫాలో అవుతున్న యాంగ్రీయంగ్ మెన్..

జగపతి బాబును ఫాలో అవుతున్నాడు యాంగ్రీయంగ్ మెన్ డా.రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మెన్ ఒకప్పుడు..ఇప్పుడు కాదులేండి. ఇక అసలు విషయానికి వస్తే...జగపతిబాబు ఈమధ్య హీరోగా నటించినా..ప్రేక్షకుల నుంచి ఆశించిన స్ధాయిలో స్పందన మాత్రం రాలేదు.