రామ్ జోడిగా ప్ర‌ణీత‌..

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం దిల్‌రాజు బ్యాన‌ర్‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ'  సినిమా త‌ర్వాత రామ్ రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. అందులో త్రినాథ‌రావు సినిమా ఒక‌టి. ఇది మామ‌, అల్లుడు మ‌ధ్య జ‌రిగే టామ్ అండ్ జెర్రి ఫైట్‌లాంటి చిత్రం.

ఈ చిత్రంలో మామ పాత్ర‌లో రావు ర‌మేశ్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా ప్ర‌ణీత సుభాస్ న‌టిస్తుంది. బ్ర‌హ్మోత్స‌వం సినిమా త‌ర్వాత తెలుగు సినిమాలల్లో ప్ర‌ణీత న‌టించ‌లేదు. రెండేళ్ల త‌ర్వాత మ‌రోసారి ప్ర‌ణీత తెలుగు తెర‌పై సంద‌డి చేయ‌నుంది. 

More News

'బాహ‌బ‌లి 2' మ‌రో రికార్డ్‌

`బాహుబ‌లి 2` విడుద‌లై ఏడాది దాటి పోతున్న ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిల‌స్తుంది.

దేవిశ్రీ ప్ర‌సాద్ 14.. స‌మంత 13..

తాజాగా విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

అనుప‌మ‌గా రీతూ వ‌ర్మ‌

వైవిధ్యమైన పోలీస్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్.

ఒకే లైన్‌తో రెండు సినిమాలు?

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చేతిలోకి వచ్చేసింది.

మ‌నకి న‌చ్చిన అబ్బాయి మ‌న‌వాళ్ళ‌కి న‌చ్చ‌కపోతే ప్రాబ్ల‌మ్ నాది కాదు అంటున్న‌ 'ఆయుష్మాన్ భ‌వ' హీరోయిన్ హుజ‌న్ 

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేనేలోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి