అది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. త్వరలోనే తెరకెక్కిస్తా: పూరి

ఇండస్ట్రీలోని డైనమిక్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. తొలి సినిమా ‘బద్రి’తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తరువాత ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ‘పోకిరి’ సినిమా ఆయనను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. అయితే ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీ తీసేందుకు పూరి సిద్ధమవుతున్నారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పూరి పేర్కొన్నారు. ‘జనగణమణ నా డ్రీమ్ ప్రాజెక్టు. త్వరలోనే దానిని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నా’ అని పూరి వెల్లడించారు.

More News

ఏడాది చిన్నారికి ప్రాణదాతగా మారిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాది పసివాడికి ప్రాణదాతగా మారాడు. చిన్నారి తల్లిదండ్రులు మహేష్‌కు, ఆంధ్రా హాస్పిటల్ యాజమాన్యానికి థాంక్స్ చెప్పారు.

తెలంగాణలో షాకింగ్ కేసులు.. ప్రతి 4 టెస్టుల్లో ఒకటి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకటి పాజిటివ్ కావడం గమనార్హం.

బ‌న్నీకి భారీ రెమ్యున‌రేష‌న్‌..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త‌న రేంజ్‌ను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తున్నారు.

నానిని మ‌రోసారి ఫిదా చేయ‌నుందా?

నేటి త‌రం యువ క‌థానాయ‌కుల్లో నేచుర‌ల్ స్టార్ నాని ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న 25వ చిత్రం ‘వి’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

సమంత పాన్ ఇండియా మూవీ..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి.