బాహుబలితో క్వీన్ ఎలిజిబెత్...

  • IndiaGlitz, [Thursday,March 02 2017]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్ర మొద‌టిభాగం విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పేరు, వ‌సూళ్ళ‌ను సాధించింది. దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టి బాహుబ‌లి2 సినిమాపై ప‌డింది. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా ఆన్‌ ఫిల్మ్‌' కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది అందులో భాగంగా బాహుబ‌లి 2 ది క‌న్‌క్లూజ‌న్‌ను కూడా ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. ఈ షోకు క్వీన్ ఎలిజిబెత్ -2తో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా విచ్చేస్తార‌ని స‌మాచారం. దీనిపై త్వ‌రలోనే అధికార‌క స‌మ‌చారం రానుంది.

More News

'రోగ్' ట్రైలర్ రివ్యూ

ఐ హేట్ గర్ల్స్..

'రోగ్' సినిమా కంటే హీరో ఇషాన్ నన్ను ఎగ్జయిట్ చేశాడు: పూరి జగన్నాథ్

యంగ్ హీరో ఇషాన్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ పూరి జ గన్నాథ్ దర్శకత్వంలో జయాదిత్య సమర్పణలో

మార్చి 10న చిత్రాంగద

అందం,అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద.

అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది - రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో

మా 'వైశాఖం'తో నటుడిగా 100 చిత్రాలు పూర్తి చేసుకున్న కాశీ విశ్వనాథ్ గారు 1000 చిత్రాలు పూర్తి చెయ్యాలని కోరుకుంటున్నాను - డైరెక్టర్ జయ బి

'నువ్వులేక నేనులేను'చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి తొలి చిత్రంతోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వై.కాశీవిశ్వనాథ్ అల్లరి రవిబాబు దర్శకత్వంలో