సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా చెయ్యి వేస్తే'

  • IndiaGlitz, [Friday,April 22 2016]

తన నటన, డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వ‌ర‌కు డిఫ‌రెంట్‌గా చేస్తూ త‌న ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో, ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రాజా చెయ్యివేస్తే'. ఈగ', అందాల రాక్షసి','లెజండ్', ఊహలు గుసగుసలాడే', దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ఈగ'తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ప్రదీప్ చిలుకూరి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను ఏఫ్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

More News

బాలయ్య, క్రిష్ లకు చంద్రబాబు అభినందన...

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగా వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

శర్వానంద్ దర్శకుడెవరంటే....?

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్ ఇప్పుడు సినిమాల సెలక్షన్ లో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు.

హృతిక్ - కంగనా వివాదంలో షాకింగ్ ట్విస్ట్..

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్-బాలీవుడ్ భామ కంగనా వీళ్లిద్దరు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఇండస్ట్రీలో ఉన్న మనకు పట్టింపులు ఉన్నాయి కానీ..వాళ్లకు పట్టింపులు లేవు - ఆది పినిశెట్టి

ఒక విచిత్రం,వైశాలి,గుండెల్లో గోదారి,మలుపు...తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ కథానాయకుడు ఆది పినిశెట్టి.

నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావుల‌ హ‌థీరామ్ బాబా రికార్డింగ్ ప్రారంభం

కింగ్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన‌ అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి ఈ మూడు భ‌క్తిర‌స చిత్రాలు అధ్యాత్మిక అద్భుత చిత్రాలుగా నిలిచిన విష‌యం తెలిసిందే.