ర‌జ‌నీకాంత్ టార్గెట్ 2021

  • IndiaGlitz, [Sunday,February 17 2019]

క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌వేశం ఇక లాంచ‌న‌మే. ఇలాంటి త‌రుణంలో లోక్‌స‌భ ఎన్నిక‌లు స‌మీపించాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ పార్టీ ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం పోటీ చేస్తుందా? అనే ప్ర‌శ్న నెల‌కొంది. దీనిపై జిల్లా కార్య‌ద‌ర్శుల స‌మావేశంలో ర‌జ‌నీకాంత్ క్లారిటీ ఇచ్చారు. త‌మ టార్గెట్ 2021లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లే అన్నారు.

అంతే కాకుండా ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు.. స‌రిక‌దా! ఎవ‌రికీ మ‌ద్ధ‌తు కూడా ప్ర‌క‌టించ‌డం లేదంటూ తేల్చేశారు. త‌న పార్టీ గుర్తుని కానీ.. త‌న ఫోటోను, పేరుని కానీ ఎవ‌రూ వాడుకోవ‌ద్దంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ఎవ‌రైనా అలా చేస్తే చ‌ట్ట ప‌రమైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కూడా తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో నీటి స‌మ‌స్య‌ను తీరుస్తాన‌ని మాట ఇచ్చేవారికే ఓటు వేయాల‌ని సూచించారు కూడా.

More News

విజ‌య్ స్టోరీ ఇదేనంటూ హ‌ల్‌చ‌ల్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ త‌దుప‌రి అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. థెరి, మెర్స‌ల్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల

ర‌జ‌నీకి 'భాషా' ఎలాగో న‌య‌న‌తార అలాంటి చిత్ర‌మే 'అంజ‌లి సిబిఐ' - నిర్మాత‌లు

న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌లో ఆర్.అజయ్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇన్‌టెన్సివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్  `ఇమైక్కా నొడిగ‌ల్‌`.

వైసీపీలోకి సినీ హీరో.. టాప్ బిజినెస్‌మెన్!

ఆంధ్రప్రదేశ్‌‌‌లో వైసీపీ ‘ఫ్యాన్’ గాలి గట్టిగా వీస్తుండగా.. మరో వైపు టీడీపీ ‘సైకిల్’ గాలి రోజురోజుకు తగ్గుతోంది!.

ఎమ్మెల్యే రోజాపై దివ్యా వాణి బూతు పురాణం!

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలకు ఎంత ఆత్రం ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. మీడియా ముందుకు వచ్చినా.

పాక్‌‌కు భారత్ భారీ షాక్‌‌ .. ఈ దెబ్బతో కోలుకోలేదేమో!

పుల్వమా ఉగ్రదాడి అనంతరం పాక్‌‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా..?