న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి క‌ళానిధి అవార్డు బ‌హుక‌ర‌ణ‌

  • IndiaGlitz, [Monday,May 28 2018]

మైసూరు ద‌త్త పీఠంలో స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డా.రాజేంద్ర ప్ర‌సాద్‌గారికి క‌ళానిధి అవార్డుని అందించారు.

నాలుగు ద‌శాబ్దాలు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న న‌టుడు డా.రాజేంద్ర ప్ర‌సాద్‌. ఈయ‌న‌కు క‌ళానిధి అవార్డును బ‌హూక‌రించిన అనంతంరం..

ఈ సంద‌ర్భంగా గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి మాట్లాడుతూ - నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరిటాన్ని పెట్టిన న‌ట‌కిరీటికి ఈ క‌ళానిధి అవార్డు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది అన్నారు.

డా.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ - నాలుగు ద‌శాబ్దాలుగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లతో తెలుగు ప్రేక్షక్ష‌కుల‌ను మెప్పించాను. న‌టుడిగా ఎన్నో అవార్డుల‌ను అందుకున్న‌ప్ప‌టికీ  స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా క‌ళానిధి అవార్డును స్వీక‌రించ‌డం ఆనందంగా ఉంది అన్నారు.

More News

విశాఖపట్టణంలో ఘనంగా జరిగిన 'మహానటి' విజయభేరి

కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం "మహానటి". లెజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా

జూన్ 2న వస్తొన్న 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి'

సీనియ‌ర్ న‌టుడు ర‌హ‌మాన్ న‌టించిన చిత్రం 'ఒరు ముగ తిరై'. సెంథిలీ నాథన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేశ్ తెలుగులో 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి' 

హిట్ కాంబినేష‌న్ రిపీట‌వుతుంది....

2014లో నాగ‌శౌర్య‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన‌ 'ఊహ‌లుగుస‌గుస‌లాడే' చిత్రం పెద్ద స‌క్సెస్ సాధించింది

'య‌న్‌.టి.ఆర్' రిలీజ్ డేట్‌

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు బయోపిక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'య‌న్‌.టి.ఆర్' చిత్రాన్ని ఆయన తనయుడు నంద‌మూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ.. నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

'మిస్ట‌ర్ మ‌జ్ను' అంటున్న అఖిల్‌

అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. `తొలిప్రేమ`