అమితాబ్ ను రజనీ వద్దన్నాడట...

  • IndiaGlitz, [Monday,January 04 2016]

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 2.0' సీక్వెల్ ఆఫ్ రోబో. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. సంక్రాంతి తరువాత మరో షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ముందు విలన్ గా అర్నాల్డ్ ను అనుకున్నారు. కానీ అర్నాల్డ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైతే శంకర్ బాలీవుడ్ నటులవైపు దృష్టిసారించాడట. ముందుగా శంకర్ అమితాబ్ ను విలన్ గా నటింప చేయాలని అనుకున్నప్పటికీ రజనీకాంత్ ఒప్పుకోలేదట. ఏకంగా అమితాబ్ కు ఫోన్ చేసి మిమ్మల్ని ప్రేక్షకులు విలన్ గా చూడలేరు. సినిమా వద్దని సూచించాడట. రజనీకాంత్ మాట మీద గౌరవంతో అమితాబ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. ఇప్పుడు అక్షయ్ కుమార్ నెగటిల్ క్యారెక్టర్ చేస్తున్నాడట. అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది.

More News

రజనీకాంత్ రిలీజ్ డేట్ మారింది...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను మహదేవ్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

మ‌హేష్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్...ఎక్కువుగా మాట్లాడ‌రు..ఎక్కువ మందితో క‌ల‌వ‌రు. మీడియాతో అస‌లు క‌ల‌వ‌రు..మాట్లాడ‌రు.. అలాంటి మ‌హేష్ లో చాలా మార్పు వ‌చ్చింది.

ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ నేను..శైలజ - సక్సెస్ మీట్ స్రవంతి రవి కిషోర్

రామ్,కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం నేను..శైలజ.ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు.

సోగ్గాడు..సంక్రాంతికి రావ‌డం ఖాయం

కింగ్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ క్రిష్ణ తెర‌కెక్కించారు.

అనాథ పిల్లల గురించి చెప్పే 'వేటపాలెం'

హని,ప్రణి ఫిలింస్ బ్యానర్ పై డా.ఎ.వి.ఆర్ నిర్మాతగా మాస్టర్ అమరావతి సురోచన్ సమర్పణలో నంది వెంకట రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వేటపాలెం'.