close
Choose your channels

అమితాబ్ ను రజనీ వద్దన్నాడట...

Monday, January 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 2.0` సీక్వెల్ ఆఫ్ రోబో. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. సంక్రాంతి తరువాత మరో షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ముందు విలన్ గా అర్నాల్డ్ ను అనుకున్నారు. కానీ అర్నాల్డ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైతే శంకర్ బాలీవుడ్ నటులవైపు దృష్టిసారించాడట. ముందుగా శంకర్ అమితాబ్ ను విలన్ గా నటింప చేయాలని అనుకున్నప్పటికీ రజనీకాంత్ ఒప్పుకోలేదట. ఏకంగా అమితాబ్ కు ఫోన్ చేసి మిమ్మల్ని ప్రేక్షకులు విలన్ గా చూడలేరు. సినిమా వద్దని సూచించాడట. రజనీకాంత్ మాట మీద గౌరవంతో అమితాబ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. ఇప్పుడు అక్షయ్ కుమార్ నెగటిల్ క్యారెక్టర్ చేస్తున్నాడట. అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.