ర‌కుల్ కి మ‌రో అవ‌కాశం ఇచ్చిన బోయ‌పాటి..

  • IndiaGlitz, [Thursday,April 21 2016]

డైరెక్ట‌ర్ బోయ‌పాటి తెర‌కెక్కించిన స‌రైనోడు సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ర‌కుల్ అందం - అభిన‌యం బోయ‌పాటికి బాగా న‌చ్చింది అనుకుంట‌. త‌న త‌దుప‌రి చిత్రంలో కూడా ర‌కుల్ కి అవ‌కాశం ఇచ్చారు. బోయ‌పాటి స‌రైనోడు సినిమా త‌ర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించాల‌ని ర‌కుల్ ని బోయ‌పాటి అడ‌గ‌డం..ర‌కుల్ అంగీక‌రించ‌డం జ‌రిగింద‌ని స‌మాచారం.

త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ తో థృవ చిత్రంలో న‌టిస్తున్న ర‌కుల్, సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే చిత్రంలో కూడా ర‌కుల్ న‌టిస్తుంది. అలాగే విశాల్ హీరోగా న‌టించే త‌మిళ చిత్రంలో కూడా న‌టించేందుకు అంగీక‌రించింది. తాజాగా బోయ‌పాటి త‌దుప‌రి చిత్రంలో కూడా న‌టించేందుకు ఓకే చెప్ప‌డంతో ఫుల్ బిజీ అయిపోయింది ర‌కుల్.

More News

బాలయ్యతో ఇలియానా..?

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి. జె.సాయిబాబు నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో  రూపొందనుంది. రేపు సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై చాలా వార్తలు వినిపించాయి.

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య‌..

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య అన‌గానే..హీరో సూర్య అనుకుంటే పొర‌పాటే. మ‌రి ఎవ‌రంటారా..?  డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమా త‌ర్వాత మురుగుదాస్ తో ఓ సినిమా చేయ‌నున్నారు.

క‌బాలి రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది.  ఈ చిత్రాన్ని క‌లై ఫులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 29న విడుదలవుతున్న 'పిడుగు'

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.

దక్షిణాది భాషా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం - అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది చిత్ర సీమలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన అభిమానుల్ని ప్రత్యక్షంగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా భారీ ఖర్చుతో గ్రాండియర్ గా పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన సరైనోడు చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ర&