రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్ని అతిథులుగా...

  • IndiaGlitz, [Sunday,December 16 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హాజ‌ర‌వుతున్నారు. వివ‌రాల్లోకెళ్తే శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'.

హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జ‌ర‌గ‌నుంది. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజర‌వుతున్నాడు.

అలాగే మెగా క్యాంప్ హీరో వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, అదితిరావు హైద‌రి తారాగ‌ణంగా న‌టించిన చిత్రం 'అంత‌రిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న జ‌ర‌గ‌నుంది. దీనికి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు.

More News

బ‌న్నిపై షారూక్ ప్ర‌శ‌సంలు

బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించాడు.

'వ‌ర్మ' రిలీజ్ ఫిక్స‌య్యింది

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' త‌ర్వాత 'సాహో' చిత్రీక‌ర‌ణ‌తో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ద‌క్షిణాది సినిమాల‌ పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడి కామెంట్‌....

ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్ర‌మే. ద‌క్షిణాది సినిమా అంటే  ప్రాంతీయ చిత్రాలుగా ప‌రిగ‌ణించేవారు. కానీ ఇప్పుడు లెక్క‌లు మారిపోయాయి.

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 17న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ ఈవెంట్..

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది.