ర‌ష్మీ స్థానంలో....

  • IndiaGlitz, [Thursday,October 12 2017]

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌లో హాట్ హాట్‌గా మెప్పించిన యాంక‌ర్ అన‌సూయ త‌ర్వాత, ఆ స్థానంలోకి వ‌చ్చిన ర‌ష్మీ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అయితే ఇప్పుడు ర‌ష్మీ స్థానంలో రియాలిటీ షోలో పాల్గొన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హ‌రితేజ జ‌బ‌ర్‌ద‌స్త్‌కు యాంక‌రింగ్ చేయ‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అయితే బిగ్ బాస్ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఇందులో ర‌ష్మీ, ఒక కంటెస్టెంట్‌గా పాల్గొన‌బోతుంద‌ని, అందువ‌ల్ల‌నే జ‌బ‌ర్‌ద‌స్త్ నుండి విరామం తీసుకోనుంద‌ని మ‌రికొంద‌రంటున్నారు.

బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు చేరిన కంటెస్టెంట్స్‌లో హ‌రితేజ కూడా ఉంది. ఒకానొక సంద‌ర్బంలో హ‌రితేజ గెలిచే అవ‌కాశం ఉంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే చివ‌ర‌కు శివబాలాజీ గెలిచాడ‌నుకోండి. అయితే హ‌రితేజ చాలా మంది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఒక‌వేళ ఇప్పుడు హ‌రితేజ..జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ర‌ష్మీని రీప్లేస్ చేస్తే హాట్‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.

More News

పాట చిత్రీక‌ర‌ణ‌లో '2.0'

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ చిత్రీక‌ర‌ణ  స్టార్ట్ అయ్యింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

అఖిల్ సినిమాలో ఆ హీరో...

సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు హీరో అఖిల్ సినిమాకు అలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే..అఖిల్ హీరోగా మ‌నంఫేమ్ విక్ర‌మ్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌లో' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన్ హీర&#

నిర్మాణ రంగం వైపు త్రిష చూపు...

ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ అంద‌రూ న‌టిస్తూనే ఏదో రంగంలో అడుగుపెడుతున్నారు. కొంద‌రు హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌, కొంద‌రు బోటిక్స్, జిమ్‌ ఇలా వారికి ఆస‌క్తి ఉన్న రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు.

స‌మంత పేరు మార్పు...

హీరోయిన్ స‌మంత ఇప్పుడు అక్కినేని వారింటి కోడ‌లు. ఈ అక్టోబ‌ర్ 6,7 తేదీల్లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌కు గోవాలో హిందూ, క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తుల్లో వివాహమైన సంగ‌తి తెలిసిందే.

నారా రోహిత్-జగపతిబాబు టైటిల్ పాత్రల్లో 'ఆటగాళ్లు' ప్రారంభం

స్టైలిష్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం "ఆటగాళ్లు". ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న