రవితేజ్ బ్యాక్ డ్రాప్ అదే..

  • IndiaGlitz, [Saturday,April 15 2017]

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా విక్ర‌మ్‌సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో 'ట‌చ్‌చేసి చూడు'.ఈ సినిమా ఇప్ప‌టికీ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. పాండిచ్చేరి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ర‌న్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ మ‌ధ్య మాంటేజ్‌సాంగ్‌, కొన్ని సీన్స్‌ను చిత్రీక‌రించార‌ట‌.
విదేశాల్లో షెడ్యూల్ కూడా ప్లాన్ చేసిన యూనిట్ మ‌రో షెడ్యూల్‌ను పాండిచ్చేరిలోనే ప్లాన్ చేయ‌డం విశేషం. ఈ చిత్రంలో రాశిఖన్నా ఓ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రో హీరోయిన్ కోసం యూనిట్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాయి. ఈ చిత్రంలో ర‌వితేజ ఓ ర‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర చేస్తున్నాడ‌ట‌.

More News

'లోకరక్షకుడి' ఈస్టర్ శుభాకాంక్షలు

చండ్రస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు' చిత్రం మార్చి 29న లండన్ పార్లమెంట్లో లోగో విడుదల జరుపుకున్న విషయం తెలిసిందే.

రీమేక్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్....

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు తమిళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాను - లావణ్య త్రిపాఠి

వరుణ్తేజ్, లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనువైట్ల దర్శకత్వంలో ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించిన చిత్రం `మిస్టర్`. ఏప్రిల్ 14న సినిమా విడుదలైంది.

'పూర్ణ' ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు నిర్మాత - దేవదాసు మోదుగు

డిఎస్ ఆర్ వి మీడియా పతాకంపై పివిఆర్ పిక్చర్స్ అసోషియేషన్ లో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ

మే నెలలో విడుదలకానున్న గోపీచంద్ 'ఆక్సిజన్'

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'