యాక్ష‌న్ ఎపిసోడ్‌కి సిద్ధ‌మైన ర‌వితేజ‌

  • IndiaGlitz, [Monday,September 18 2017]

బెంగాల్ టైగ‌ర్ త‌రువాత రెండేళ్ల గ్యాప్‌తో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ నుంచి వ‌స్తున్న సినిమా రాజా ది గ్రేట్‌. ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని కీల‌క‌మైన ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ని రాయ్‌ఘ‌ర్‌లో చిత్రీక‌రించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ర‌వితేజ త‌దిత‌రులపై తీసే ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం ఆ సీన్ తీసేందుకు చిత్ర‌యూనిట్ రాయ్‌ఘ‌ర్‌కి బ‌య‌లుదేరింది కూడా. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ మెహ్రీన్ హీరోయిన్గా న‌టిస్తున్న ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశి ఖ‌న్నా అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

More News

అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును రాజమౌళికి ఇవ్వడం సముచితం - ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును

25న పెళ్లిరోజు ఆడియో

సినియోగ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై దినేష్,మియా జార్జ్ ,రిత్విక నటించిన పెళ్లిరోజు

ఐదో హిట్ కొట్టిన పవన్ హీరోయిన్

నాని హీరోగా నటించిన 'మజ్ను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఎమ్మానియేల్.

నాగ్ , తారక్ , రవితేజ..ముగ్గురికీ ఒకేలా..

సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 13 వరకు..అంటే 23రోజులలో నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అనిల్ రావిపూడి కొనసాగిస్తాడా?

ఇప్పటి దర్శకులంతా రెండు లేదా మూడేళ్ల కో సినిమా అన్నట్లుగానే..