సినిమాల్లోకి రేణుదేశాయ్‌

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

బద్రి, జానీ సినిమాల్లో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించి తర్వాత ఆయన్నే వివాహమాడిన రేణు దేశాయ్‌... పవన్‌ నుండి విడిపోయిన తర్వాత స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

ఈమె మళ్లీ నటిగా ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినపడుతున్నాయి. స్టూవర్ట్‌పురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథను ఆధారంగా చేసుకుని 'టైగర్‌' అనే సినిమాను రూపొందించనున్నారు.

ఇందులో టైటిల్‌ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించబోతున్నారు. కాగా.. బెల్లంకొండ అక్క పాత్రలో రేణుదేశాయ్‌ నటిస్తారని టాక్‌. 'దొంగాట' ఫేమ్‌ వంశీకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ వార్తలపై రేణు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

రానా, మిలింద్ రౌ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

'బాహుబ‌లి'లో భ‌ల్లాల‌దేవ‌...'ఘాజి' లో అర్జున్ అనే నేవీ ఆఫీస‌ర్‌గా, 'నేనే రాజు నేనే మంత్రి' లో రాజకీయ నాయ‌కుడిగా ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కో త‌ర‌హా పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం

యుద్ధానికి మేం 'రెఢీ'.. భారత్‌‌కు పాక్ వార్నింగ్

పుల్వామా దాడి ఘటన అనంతరం ఫస్ట్ మీడియా ముందుకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొసలి కన్నీరు కార్చారు. అదేదో సామెత ఉంది కదా.. చావు చెబితే....

నేనొక ముళ్ల పందిని.. సీక్రెట్స్ అన్నీ చెప్పను: ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన నాటి నుంచి మూడు గొడవలు..

రిహార్సల్స్ చేస్తూ కుప్పకూలిన విమానాలు

ఏరో ఇండియా ఎక్స్‌‌పో-2019 కోసం బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌‌బేస్ వద్ద రిహార్సల్స్ చేస్తుండగా రెండు విమానాలు పరస్పరం ఢీ కొన్ని కుప్పకూలాయి.

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన హరీశ్ రావు

టీఆర్ఎస్ ఉద్దండుడు, గులాబీ బాస్‌‌‌ కేసీఆర్‌కు కట్టప్పలా ఉండే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌ రావుకు మంత్రి పదవి ఇవ్వట్లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.