సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న `సాహో` ట్రైలర్

  • IndiaGlitz, [Monday,August 12 2019]

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'సాహో'. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. రూ.350 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం కావడంతో 'సాహో'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్ట్ 30న విడుదలవుతున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ మరింతగా పెంచింది.

రీసెంట్‌గా విడుదలైన సాహో ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలవుతుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌కు తెరతీసింది. ట్రైలర్ విడుదలైన 48 గంటల్లోనే 70 మిలియన్ వ్యూస్2ను రాబట్టుకుంది. మరి రేపు సినిమా విడుదలైతే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

More News

జియో బంపరాఫర్.. సెప్టెంబర్ 5నుంచి ఫైబర్‌ సేవలు

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు.

బోల్డ్‌గా చేయడానికి నేను రెడీ.. : రెజీనా

కథ డిమాండ్ చేస్తే.. బోల్డ్‌గా నటించాల్సి వస్తే కచ్చితంగా నటిస్తానని రెజీనా చెబుతోంది. అయితే అనవసరమైన చోట బోల్డ్‌గా నటిస్తే ఫలితం ఏముంటుంది..?

శేష్ సూపర్బ్.. నేను హ్యాపీ.. ‘ఎవరు’లో ఛాన్స్ రావడానికి..!

‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, రెజీనా నటీనటులుగా వెంక‌ట్ రామ్‌జీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎవరు’.

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం..: ‘జయహో’లో జగన్

‘ప్రజాసంకల్పయాత్ర’ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మకంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే.

సూపర్‌గుడ్‌ ఆర్‌.బి.చౌదరి తనయుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా 'నిరీక్షణ'

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.