మ‌రో సినిమాను కూడా లైన్‌లో పెడుతున్న తేజు

  • IndiaGlitz, [Sunday,June 23 2019]

ఆరు ప్లాప్స్ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ద‌క్కిన హిట్ 'చిత్ర‌ల‌హ‌రి'. కూల్ హిట్ త‌ర్వాత సాయితేజ్ వెంట వెంట‌నే సినిమాలు చేయ‌కుండా కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. కాస్త గ్యాప్ తీసుకున్న సాయితేజ్ త్వ‌ర‌లోనే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు..దీని త‌ర్వాత మ‌రో సినిమాను కూడా సాయితేజ్ లైన్‌లో పెట్టుకుంటున్నాడు. సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సాయితేజ్ త‌దుప‌రి సినిమాను దేవా క‌ట్టా డైరెక్ష‌న్‌లో చేయ‌బోతున్నాడ‌ట‌.

దేవా క‌ట్టా ప్ర‌స్తుతం 'బాహుబ‌లి' ప్రీక్వెల్‌గా రూపొందుతున్న వెబ్ సిరీస్ 'శివ‌గామి'ని తెర‌కెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాతే సాయితేజ్‌తో దేవాక‌ట్టా సినిమా ఉంటుంది. సోష‌ల్ డ్రామా నేప‌థ్యంలో దేవాక‌ట్టా సినిమా ఉంటుందంటున్నారు. ప్ర‌స్థానం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా ప్ర‌స్తుతం క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నార‌ట‌.

More News

రెండో సినిమాకే బాలీవుడ్‌లో అడుగెట్టేసింది

ఉత్తరాది ముద్దుగుమ్మ‌లు కెరీర్ స్టార్టింగ్‌లో ద‌క్షిణాదిన హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇస్తారు. స‌క్సెస్ అయిన త‌ర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు.

‘అమ్మఒడి’ పథకంపై క్లారిటీ.. జగన్ సర్కార్ కీలక ప్రకటన

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల్లో ‘అమ్మఒడి’ పథకం ఒకటి. వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రధానమైనవి నవరత్నాలు మాత్రమే.

నితిన్ - చంద్ర‌శేఖ‌ర్ యేలేటి చిత్రం ప్రారంభం

యూత్ స్టార్ నితిన్ హీరోగా,  అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో, వి.ఆనందప్ర‌సాద్ నిర్మిస్తున్న‌ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు ఆదివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా జ‌రిగాయి.

ఓటు వేయలేకపోయిన ర‌జ‌నీకాంత్

నేడు (ఆదివారం) న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. చెన్నై సెయింట్ ఎబ్బాస్ మెట్రిక్యులేష‌న్ హ‌య్య‌ర్ సెకండ్రీ స్కూల్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 

మరోసారి ‘చోటా’ హాట్ టాపిక్.. నిన్న కాజల్.. నేడు తమన్నా!

టాలీవుడ్‌ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ‘చోటా కె నాయుడు’ ఒకరన్న విషయం తెలిసిందే. అతి తక్కువ కాలంలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెమెరా వర్క్‌కి ఇండస్ట్రీలో