'సాయిధ‌ర‌మ్ తేజ్‌' తాజా ప్ర‌స్థానం..

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

'ప్ర‌స్థానం' అనే సినిమాకు తెలుగు సినిమా హిస్ట‌రీలో త‌ప్ప‌కుండా ఓ గుర్తింపు ఉంటుంది. ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా. ఆ త‌ర్వాత కూడా కొన్ని అటెంప్ట్ లు చేసినా, స‌రైన స‌క్సెస్‌ను చవి చూడ‌లేక‌పోతున్నారు. ఈ ద‌ర్శ‌కుడు త‌న పాత సెన్సిటివిటీస్‌ని, య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను స‌మాహారం చేసుకుని ఓ క‌థ‌ను సిద్ధం చేసుకుని, ఇటీవ‌ల సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు వినిపించార‌ట‌.

ఈ క‌థ న‌చ్చ‌డంతో తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ క‌థ పూర్తిగ సీరియ‌స్ మోడ్‌లో ఉండే యాక్ష‌న్ డ్రామా అని వినికిడి. లీల‌గా లైన్ విని ఓకే చెప్పిన తేజ్ త్వ‌ర‌లోనే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయ‌మ‌ని అన్నార‌ట‌. ప్ర‌స్తుతం దేవాక‌ట్టా ఆ ప‌నిమీదే ఉన్నారు. ఈ మ‌ధ్య‌నే 'చిత్ర‌ల‌హ‌రి'తో ఫ‌ర్వాలేద‌నిపించుకున్న సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇప్పుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

More News

సెన్సార్ కార్యక్రమాల్లో 'దర్పణం'

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ జంటగా రామ‌కృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'..

వైసీపీలోకి చంద్రబాబు బినామీ.. కీలకనేతతో గంటన్నర చర్చలు!?

ఇదేంటి.. టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయ్.

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. మాజీ ఎంపీ జంప్

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. దేశ వ్యాప్తంగా విస్తరించాలని మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘కమలం’ పార్టీ ఏంటో చూపించాలని తహతహలాడుతోంది.

జాలి చూపించండన్న జనసేన ఎమ్మెల్యే.. పడిపడి నవ్విన జగన్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజున హాట్‌, హాట్‌గా ముగిశాయి. మంగళవారం నాడు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల తూటాలు పేలాయి.

ఆగస్ట్ 15న ఈ 3 సినిమాల్లో ఏది చూస్తారు!?

సినిమా విడుద‌ల‌కి ముందే దుబాయ్‌లో ప్రివ్యూలు చూసి ఇటు సౌత్, అటు నార్త్ సినిమాలపై నెగెటివ్ రివ్యూలు రాస్తూ కమల్ ఆర్‌ ఖాన్ బాగా పాపులర్ అయ్యాడన్న సంగతి తెలిసిందే.