సాయిధరమ్ తేజ్ - వినాయక్ 'ఇంటెలిజెంట్' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Saturday,January 20 2018]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటెలిజెంట్‌'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పబ్‌ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈనెల 21తో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

More News

కల్యాణ్ రామ్ కి కూడా కలిసొస్తుందా?

'ఇజం' తరువాత చిన్న విరామం తీసుకుని..సోదరుడు ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ చిత్రాన్ని నిర్మించారు కథానాయకుడు కల్యాణ్ రామ్.

వెనక్కి వెళ్లిన అక్షయ్ కుమార్...

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పాడ్ మ్యాన్ ఈ జనవరి 26న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు.

వాయిదా పడిన నాని సినిమా?

వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న యువ కథానాయకుడు నాని.

చివరి అంకంలో 'రంగస్థలం'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యూత్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’.

బాలకృష్ణకి ఆ పాత్ర‌లో న‌టించాల‌నుందంట‌

'జై సింహా' సినిమాతో మ‌రోసారి 'సంక్రాంతి క‌థానాయ‌కుడు' అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశం కోసం.. బ్రాహ్మణుల గొప్పదనం గురించి చెప్పిన బాలయ్యను బ్రాహ్మణ సంఘాలు అభినందిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాదులో జరిగిన చిత్ర విజయోత్సవ సభ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, "ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం నా పూర్వజన్