స‌రైనోడు బ్లాక్ బ‌ష్ట‌ర్ సాంగ్ రిలీజ్..

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతాన్ని అందించిన స‌రైనోడు చిత్రం ఆడియోను ఏప్రిల్ 1న డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ అంజ‌లి ఓ స్పెష‌ల్ సాంగ్ లో న‌టించింది. చిలక‌లూరి చింతామ‌ణి..నా పేరంటే తెలియని వాళ్ళు లేరే జానీ...వ‌య‌సు లెక్క సీక్రెటు కానీ..న‌న్ను అడ‌గ‌మాకే చారా వోణి... నే వ‌చ్చేసా ర‌య్ మ‌ని స‌ర‌కంతా ఇయ‌మ‌ని...రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బ‌ష్ట‌రే...అంటూ సాగే పాట‌ను అల్లు అర్జున్, అంజ‌లి పై చిత్రీక‌రించారు. ఈ పాట‌ను ఈరోజు రిలీజ్ చేసారు. విన్న వెంట‌నే మాస్ ని అమితంగా ఆక‌ట్టుకునేలా ఉంది ఈ స్పెష‌ల్ సాంగ్. ఏప్రిల్ 10న వైజాగ్ లో స‌రైనోడు సినిమాకి సంబంధించిన వేడుక చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స‌రైనోడు సినిమాని ఏప్రిల్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

రేవ్ పార్టీతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన న‌వ‌దీప్

యువ హీరో నవదీప్ కి రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండ‌లం చ‌క్రంప‌ల్లిలో ఫామ్ హౌస్ ఉంది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి న‌వ‌దీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జ‌రుగుతుంద‌ని..కొంద‌రు సినీ ప్ర‌ముఖులు మ‌ద్యం తాగుతూ డ్యాన్స‌ర్స్ తో హంగామా చేస్తున్న‌ట్టు  పోలీసుల‌కు స‌మాచారం అందింది.

మ‌హేష్ - మురుగుదాస్ విల‌న్ వెన‌క క‌థ‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొంద‌తున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న జూన్ లో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే...ఈ భారీ చిత్రంలో విల‌న్ గా మ‌హేష్ తో సినిమా తీసిన ద‌ర్శ‌కుడు న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి.

వైజాగ్ లో స‌రైనోడు ఫంక్ష‌న్ డేట్ ఫిక్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు.  సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వంశీ నీ సినిమాలు నాకు న‌చ్చ‌వ్ అంటున్న డైరెక్ట‌ర్..

వంశీ..నీ సినిమాలు నాకు న‌చ్చ‌వ్ అంటున్న డైరెక్ట‌ర్... స‌తీష్ కాశెట్టి. ఇంత‌కీ స‌తీష్ కాశెట్టి ఎవ‌రు అనుకుంటున్నారా..? హోప్, క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో, టెర్ర‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు. వంశీ పైడిప‌ల్లి సినిమాలు మున్నా, బృందావ‌నం, ఎవ‌డు..చిత్రాలు చూసి ఇక వంశీ సినిమాలు చూడ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాడ‌ట డైరెక్ట‌ర్ స‌తీష్ క

సునీల్ కి ఇదో రికార్డు

క‌మెడీయ‌న్‌గా స్టార్ డ‌మ్‌ని చూసిన వైనం సునీల్‌ది. స్టార్ క‌మెడీయ‌న్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో.. ఒక్కో ఏడాదికి ప‌దుల సంఖ్య‌లో  సినిమాలు చేసిన సంద‌ర్భాలు త‌న‌కున్నాయి.