విశాల్‌ పై కోర్టుకెక్కిన శింబు

  • IndiaGlitz, [Thursday,January 10 2019]

తమిళ హీరో శింబు గతంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'ఎఎఎ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. శింబు జోక్యం వల్లే తాను నష్టపోయానని నిర్మాత వైుకేల్ రాయుప్పన్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. అందువల్ల నిర్మాతల మండలి వివరణ కోరుతూ శింబుకు నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో శింబు నిర్మాతల మండలినిపై, నిర్మాత వైుకేల్ రాయుప్పన్‌పై కోర్టులో కేసు వేశారు. తనకు పారితోషకంగా 8 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఐదు కోట్లే ఇచ్చారని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని శింబు పేర్కొన్నారు.

వాదనలు విన్న కోర్టు వైుకేల్ రాయుప్పన్‌ను పిటిషన్ వేయాల్సిందిగా కోరడమే కాకుండా.. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు.

More News

ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు ‘జగన్ అనే నేనే’!

ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది తనుకున్న సంకల్పమని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ ఒక్క పనిచేస్తే.. చంద్రబాబుకు ఎవ్వరూ ఓటెయ్యరు!

వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండని కార్యకర్తలకు,

జగన్ పాదయాత్ర ముగింపులో గోవిందా.. గోవిందా!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి పాదయాత్ర ముగింపు రోజున కీలక ప్రసంగం చేశారు.

ఓటమికి దగ్గరగా టీడీపీ.. వైసీపీదే గెలుపు..!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని.. అందుకే ఆయన ఓటమికి దగ్గరగా ఉన్నారని..

బాలయ్యపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడైన ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి.. హీరో బాలకృష్ణను మెచ్చుకున్నారు.