ఆస్పత్రి పాలైన స్నేహ‌

  • IndiaGlitz, [Monday,June 03 2019]

స్నేహ తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేనంత గా ఆమె అనారోగ్యం పాల‌య్యారు. అందుకే ఆమె ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. 'అటు నువ్వే ఇటు నువ్వే' అనే పాట‌ను హ‌మ్ చేసే వారందరికీ స్నేహ ఉల్లాల్ ప‌రిచ‌య‌మే. ఆ పాట‌లో మాత్ర‌మే కాదు, నంద‌మూరి బాలకృష్ణ న‌టించిన 'సింహా'లోనూ ఆమె మంచి పాత్ర పోషించారు.

ఈ హీరోయిన్ తొలిసారి త‌న జీవితంలో ఆసుప‌త్రి పాల‌య్యారు. దీని గురించి ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాస్పిట‌ల్‌లో ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేసి ''హాస్పిట‌ల్లో ఉండాల్సి వ‌చ్చింది. హై టెంప‌రేచ‌ర్ ఉంది. చాలా బోర్ కొడుతోంది. కాక‌పోతే నెట్‌ఫ్లిక్స్ ఉండ‌టం వ‌ల్ల కాస్త న‌య‌మైంది'' అని కామెంట్ కూడా పెట్టారు. గెట్ వెల్ సూన్ స్నేహ‌. 

More News

ఫ్రాన్స్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న విజ‌య్‌దేర‌కొండ‌ చిత్రం

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

స్వామి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణ!

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మే-30న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

నేను భయపడట్లే.. నిరూపిస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటా..!

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన  విశ్వ‌క్ సేన్.. ఇటీవల హైదరాబాదీ నేటివిటీతో ‘ఫలక్‌నుమా దాస్’లో

హైదరాబాద్‌లోని ఏపీ భవనాలన్నీ తెలంగాణ సర్కార్‌కే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం రాజధాని చాలా వరకు పంపకాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు..

మురళీమోహన్‌‌ను పరామర్శించిన వెంకయ్య, చంద్రబాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌ వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన తన స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు