శ్రీహ‌రి కుమారుడి తొలి సినిమా

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి స్టార్ న‌టుడిగా, హీరోగా పేరు సంపాదించుకున్నాడు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి. 2013లో శ్రీహ‌రి అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. శ్రీహ‌రి, డిస్కోశాంతిల‌కు ఇద్ద‌రు కుమారులు.

వీరిలో పెద్ద‌వాడు మేఘాన్ష్ త్వ‌ర‌లోనే హీరోగా ప‌రిచ‌యం కానున్నాడు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. 'రాజ్‌ధూత్‌' పేరుతో సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ద్వారా కార్తీక్, అర్జున్ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం త్వ‌ర‌లోనే వెల‌వడ‌నుంది. 

More News

'సాహో' సర్‌ఫ్రైజ్ పోస్టర్‌‌ పై అనుష్క కామెంట్..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్

ఫలితాలకు ముందు ఎమ్మెల్యే దారుణ హత్య...

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను గురువారం ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

జగన్‌ ఫేస్‌బుక్ పోస్టుతో సీఎం ఎవరో తేలిపోయింది!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కౌన్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఏపీ సీఎం ఎవరో.. ప్రతిపక్షనేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు

లగడపాటి సర్వే పై మండిపడ్డ మంత్రి

టీడీపీ గెలుస్తుందని.. ఎవరి సపోర్ట్ లేకుండా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ప్లాష్ టీమ్ సర్వేతో తేల్చిన సంగతి తెలిసిందే.

ఫలితాల తర్వాత టీడీపీలో చీలికలు.. నారా వర్సెస్ నందమూరి!?

అవును.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ చీలికలు తప్పవని.. నారా వర్సెస్ నందమూరిగా పరిస్థితులు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓ నేత జోస్యం చెప్పారు.