రాజ‌మండ్రికి సూర్య‌

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

ఈ ఏడాది సంక్రాంతికికి గ్యాంగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూర్య‌.. ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద గోపాల‌కృష్ణ‌) అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అటు నుండే యూనిట్ రాజమండ్రి వెళ్ల‌నుంది. కొవ్వూరులోని ఓ మెడిక‌ల్ కాలేజ్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్న‌ప్ప‌టికీ.. సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు.

More News

సెప్టెంబర్ 7 న రిలీజ్ కానున్న 'ప్రేమకు రెయిన్ చెక్'

శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ 'ప్రేమకు రెయిన్ చెక్'

స‌మంత ఆ సినిమాను ప‌క్క‌కు పెట్టేసిందా?

పస్తుతం  సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు వౌవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది.

త‌మిళంలో డ‌బ్బింగ్ చెబుతున్న తెలుగు హీరో...

రీసెంట్‌గా రిలీజైన 'గీత గోవిందం' తో స్టార్ హీరోగా రేంజ్‌కు ఎదిగిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

ఆగస్ట్ 31న సమీరం విడుదల..

యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదల కానుందని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు.

4 ఇడియట్స్ ఆడియో విడుదల

నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకం పై కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి మరియు రుచి హీరో హీరోయిన్ గా సతీష్ కుమార్ శ్రీరంగం స్వయం దర్శకత్వం లో