ఆ డైరెక్ట‌ర్‌తో త‌నీష్ ఏం చేస్తున్నాడో తెలుసా...

  • IndiaGlitz, [Tuesday,January 15 2019]

రీసెంట్‌గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి రెండు ద‌శాబ్దాలు పూర్త‌య్యాయి. అందులో ప‌దేళ్లు హీరోగా ప‌లు సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. గ‌త ఏడాది వి.కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలో తనీష్ న‌టించిన 'రంగు' సినిమాకు మంచి ప్ర‌శంస‌లే ద‌క్కాయి. ఇప్పుడు ఆ డైరెక్ట‌ర్‌తోనే మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

'స‌రిహ‌ద్దు' అనే పేరుతో దేశ స‌రిహ‌ద్దుల్లో సైనికుల జీవితాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు తనీష్‌, కార్తికేయ‌. తెలుగు, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మార్చి 16 నుండి సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. సినిమాకు సంబంధించిన వివ‌రాలేవీ తెలియ‌ప‌ర‌చ‌లేదు.

More News

ఐదు పాత్ర‌ల 'చిత్ర‌ల‌హ‌రి'

90 ద‌శకంలో 'చిత్ర‌ల‌హ‌రి' కార్య‌క్ర‌మం అంటూ చాలా క్రేజ్ ఉండేది.  కొత్త సినిమా పాట‌లు విన‌డానికి ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూసేవారు.

దిల్‌రాజు ఆ సినిమాను ఆపేశాడా...

విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించే నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నాగ‌చైత‌న్య 'జోష్' సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.

'ఇండియ‌న్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఆ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన వాళ్లు ఎంద‌రో.

ఆ హాలీవుడ్ చిత్రం ఆధారంగా 'జెర్సీ'

విదేశాల్లో ఫుట్‌బాల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు క‌దా..  అంతే వ‌య‌సున్న ఓ వ్య‌క్తి త‌న లోక‌ల్ ఫుట్ బాల్ టీంలో స‌భ్యుడిగా ఉండాలనుకుంటాడు.

క‌న్న‌డ సినిమాలో న‌ట‌సింహ

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌న్న‌డ సినిమాలో న‌టించనున్నారా? అంటే సినీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి.