ఆ డైరెక్టర్తో తనీష్ ఏం చేస్తున్నాడో తెలుసా...
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. అందులో పదేళ్లు హీరోగా పలు సినిమాలు చేస్తూ వచ్చాడు. గత ఏడాది వి.కార్తికేయ దర్శకత్వంలో తనీష్ నటించిన 'రంగు' సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇప్పుడు ఆ డైరెక్టర్తోనే మరో సినిమా చేయబోతున్నాడు.
'సరిహద్దు' అనే పేరుతో దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు తనీష్, కార్తికేయ. తెలుగు, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 16 నుండి సినిమా చిత్రీకరణ జరగనుంది. సినిమాకు సంబంధించిన వివరాలేవీ తెలియపరచలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.