దివ్యాంగురాలి కోసం ప‌రీక్ష రాసిన తనీశ్‌

  • IndiaGlitz, [Thursday,December 20 2018]

స‌హాయం చేయాలంటే ఆర్ధికంగానే కాదు.. మ‌న‌సుంటే ఏదో ఒక రూపంలో స‌హాయం చేయ‌వ‌చ్చు . దీన్ని అక్ష‌రాలా పాటించాడు హీరో త‌నీశ్‌. ఓ దివ్యాంగురాలి కోసం ఆయ‌న ఎగ్జామ్ హాల్‌కి వెళ్లి ప‌రీక్ష రాశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఫేస్‌బుక్ ద్వారా తెలియ‌జేశారు.

మ‌నం తీసుకునే మంచి నిర్ణ‌యాల వ‌ల్ల కొన్ని విష‌యాల‌ను నేర్చుకుంటాం. అలాగే చెడు నిర్ణ‌యాల వ‌ల్ల కూడా కొన్ని విష‌యాల‌ను నేర్చుకుంటాం. ఏదైమైనా నేర్చుకోవ‌డం ఆగ‌కూడ‌దు. నేను (చిన్న‌ప్పుడే సినిమాల్లోకి రావ‌డం) చేసిన ప‌ని కార‌ణంగా చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేశాను. నాగ‌మ‌ణి కోసం ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఆరోజుల‌న్నీ నాకు తిరిగి వ‌చ్చిన‌ట్లు అనిపించాయి.

మ‌న‌లో ఉన్న మిస్టేక్ మ‌న‌ల్ని ఆప‌కూడ‌ద‌ని ఆమెను నేను నేర్చుకున్నాను. ఆమె ముఖంలో న‌వ్వు చూసి మ‌న‌సులో తెలియ‌ని ఆనందం వేసింది. సంతృప్తిగా అనిపించింది. చేయాల‌నే ఆలోచ‌న ఉండే హృద‌యం ఉంటే అన్నీ క‌రెక్ట్‌గానే జ‌రుగుతాయి అంటూ త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు త‌నీశ్‌.

More News

షారూక్ 'జీరో' వివాదం ముగిసిందా..

షారూక్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ న‌టించిన చిత్రం 'జీరో'. ఆనంద్ ఎల్‌.రాయ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో షారూక్ మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టించారు. ఈ శుక్ర‌వారం సినిమా విడుద‌ల‌వుతుంది.

యాసిడ్ బాధితురాలిగా...

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో పాటు వైవిధ్య‌మైన చిత్రాల‌ను ఎంచుకుంటూ ఉంటుంది దీపికా ప‌దుకొనె. రీసెంట్‌గా స‌హ న‌టుడు ర‌ణ‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకున్న దీపిక..

'కె.జి.ఎఫ్‌' వ‌ల్ల షారూక్‌కి దెబ్బేస్తున్నారు...

ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో షారూక్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ హీరో హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం 'జీరో'. ఇందులో షారూక్ మ‌రుగుజ్జు వ్య‌క్తిగా న‌టించాడు.

'య‌న్‌.టి.ఆర్' రెండోభాగం విడుద‌ల క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా

బాల‌కృష్ణ‌ను గొకుతున్న వ‌ర్మ‌...

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌, త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే విష‌యాన్ని ఓ ప‌ట్టాన వ‌దిలిపెట్ట‌డు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను వ‌ర్మే తెర‌కెక్కిస్తాడ‌ని ముందుగా వార్తలు వినిపించాయి.