తాన్యా... హోప్ ఫ‌లించిన‌ట్టేగా

  • IndiaGlitz, [Monday,July 22 2019]

కాస్త అందం, అభిన‌యం ఉన్న‌ హీరోయిన్లు ఓ మోస్త‌రు హీరోల ప‌క్కన న‌టించ‌డం ప‌రిపాటి. మ‌రో అడుగు ముందుకేసి ర‌వితేజ‌లాంటి వారి స‌ర‌స‌న న‌టించ‌డ‌మంటే... ప్ర‌మోష‌న్ వ‌చ్చిన‌ట్టేనా. అదే నిజ‌మైతే ఇప్పుడు తాన్యా హోప్‌కి కూడా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు', 'ప‌టేల్ స‌ర్‌', 'పేప‌ర్ బోయ్‌' వంటి సినిమాల్లో న‌టించిన తాన్యా హోప్‌కి తాజాగా ర‌వితేజ 'డిస్కో రాజా'లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఇందులో ఆమె సోలో హీరోయిన్ కాదు. ఇప్ప‌టికే పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్త‌న్నారు. పాయ‌ల్‌కు 'ఆర్‌.ఎక్స్.100' హిట్ ఉంది. న‌భా కెరీర్‌లో తొలి చిత్రంతో పాటు ఇటీవ‌ల విడుద‌లైన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' కూడా హిట్టే. సో హిట్ ప‌రంప‌ర‌లో ఉన్న భామ‌ల మ‌ధ్య హిట్ కోసం వెయిట్ చేస్తున్న భామ‌ను కూడా ర‌వితేజ యాక్సెప్ట్ చేశార‌న్న‌మాట‌. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ప‌రిధి ఎంత అనేది మాత్రం ఆలోచించాల్సిన విష‌యం.

More News

విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌తో ప్రారంభమైన మా ఆయి ప్రొడక్షన్స్‌ యాక్షన్ థ్రిల్లర్ '22'

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్  '22'.

షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన రజనీకాంత్ సతీమణి!

సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లత తన ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన జనాలంతా ఒకింత తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

నువ్.. మొనగాడు, మగాడివైతే రాజీనామా చెయ్..!

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా రచ్చ ముదురుతోంది.

ఆగస్ట్ 15 న 'దండుపాళ్యం 4' విడుదల

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’

'డిస్కోరాజా' అగ‌ష్టు మెద‌టివారం డిల్లి లో షూట్‌

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'డిస్కోరాజా'