కొత్త దర్శకుడితో తేజ్

  • IndiaGlitz, [Monday,August 12 2019]

యువ కథానాయకుడు.. మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ స్పీడు పెంచుతున్నాడు. 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే తదుపరి సినిమాకు సాయితేజ్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం సాయితేజ్ తన తదుపరి చిత్రాన్ని ఓ డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి పనిచేయబోతున్నాడట. ఉయ్యాలా జంపాలా, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సుబ్బు అనే దర్శకుడితో సాయితేజ్ తదుపరి సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

More News

13 ఏళ్ల తర్వాత రంగంలోకి దిగిన రాములమ్మ!

ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి అలియాస్ రాములమ్మ రంగంలోకి దిగారు.

పృథ్వి చేతుల మీదుగా 'నీతోనే హాయ్ హాయ్‌' ఆడియో లాంచ్

కేయ‌స్ పి ప్రొడక్షన్స్ప‌తాకంపై  డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణ్ తేజ్ , చ‌రిష్మా శ్రీక‌ర్ జంట‌గా  బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌క‌త్వంలో

బాలయ్యపై ఓడిన అభ్యర్థికి వైసీపీలో విశిష్ట స్థానం.. వాళ్లకు షాక్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించిన సీట్లు ఎక్కువగానే దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్‌ లాగే విజయ్ దేవరకొండ.. మించిపోతాడా!

ఇదేంటి టైటిల్ చూడగానే కాస్త కన్ఫూజ్‌గా ఉంది కదా..!. ఎన్టీఆర్ ఒకప్పుడు నటించిన పాత్రలో ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు.

ఆమిర్‌తో విజయ్ సేతుపతి

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విజయ్ సేతుపతి ఇప్పుడు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.