కరోనాపై పోరాటం.. స్వీయ నిర్భందంలో ప్రియదర్శి

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

కరోనాపై టాలీవుడ్ పోరాటం చేస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, ఫంక్షనలు దాదాపు అన్నీ బంద్ చేసేసింది. అంతేకాదు.. కరోనా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సలహాలు, సూచనలు, చిట్కాలకు నటీనటులు పంచుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలు నిశితంగా వీడియోలు, సోషల్ మీడియాలో వివరించారు.

నాకే నేనుగా స్వీయ నియంత్రణ

అయితే.. తాజాగా ఈ వైరస్ ప్రభావంతో హాస్యనటుడు ప్రియదర్శి స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయాడు. కాగా ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవలే జార్జియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రియదర్శి హైదరాబాద్ తిరిగొచ్చాడు. విదేశాల నుంచి రావడంతో ఆయన బయట ఎక్కడా మిత్రులను, బంధవులను కలవని ప్రియదర్శి.. స్వీయ నియంత్రణ చేసుకున్నాడు. హైదరాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్‌ స్ర్కీనింగ్ టెస్ట్‌ల అనంతరం ఇంట్లోనే ఉండిపోయాడు. తనకు తాను బాధ్యతగా 14 రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని ప్రియదర్శి నిర్ణయించాడు. సో... ప్రియదర్శి తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు, జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

More News

సీతారాముల పెళ్ళికి ఎవరూ రావొద్దు : మంత్రి ప్రకటన

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మొదలుకుని థియేటర్స్, జిమ్స్ ఇలా అన్నీ బంద్ చేసేసింది.

కరోనా ఎఫెక్ట్ : ఫ్లాట్ ఫాం టికెట్ ధర భారీగా పెంపు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

పోలీసుల‌కు లావ‌ణ్య త్రిపాఠి కంప్లైంట్‌

త‌న‌ను పెళ్లి చేసుకున్నానంటూ చెబుతున్న వ్య‌క్తిపై హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. సైబ‌రాబాద్ పోలీసుల‌కు మెయిల్ ద్వారా లావ‌ణ్య త్రిపాఠి కంప్లైంట్ చేశారు.

పోలీసులు వేధిస్తున్నారని కోర్టు మెట్లెక్కిన కమల్

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా సెట్‌లో కొన్ని రోజులు క్రితం ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

నా బర్త్ డే వేడుకలు వాయిదా వేస్తున్నా : కలెక్షన్ కింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..