ఈసారి శ‌ర్వానంద్‌తో...

  • IndiaGlitz, [Wednesday,September 20 2017]

అర్జున్ రెడ్డి విడుద‌ల త‌ర్వాత ద‌ర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు క్రేజ్ పెరిగింది. చాలా మంది హీరోలు, నిర్మాత‌లు ఈ ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని భావిస్తున్నారు. అయితే ఈ ద‌ర్శ‌కుడు మాత్రం చాలా ప‌ర్టికుల‌ర్‌గానే సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో విన‌డ‌పడుతున్న వార్త‌ల ప్ర‌కారం ఈ ద‌ర్శ‌కుడు, హీరో శ‌ర్వానంద్‌తో సినిమా చేయ‌బోతున్నాడు.


ఇద్ద‌రూ క‌లిసి క‌థ డిస్క‌స్ చేశార‌ని, ఇప్పుడు క‌థ సిద్ధం అవుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది. చుట్టాల‌బ్బాయి నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. శ‌త‌మానం భ‌వ‌తి సినిమా త‌ర్వాత శ‌ర్వానంద్ ఈ నెల 29న మ‌హానుభావుడు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాతే శ‌ర్వానంద్‌, సందీప్ రెడ్డి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ట‌.

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో విజయ్ ఆంటోని 'ఇంద్రసేన'

వైవిధ్యమైన సినిమాలతో,వరుస కమర్షియల్ సక్సెస్ లతో

ప‌వ‌న్‌కీ క‌లిసొస్తుందా?

బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించిన కుష్బూ.. ద‌క్షిణాదిన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం వెంక‌టేష్ హీరోగా న‌టించిన క‌లియుగ పాండ‌వులు చిత్రంతోనే. ఆ సినిమా త‌రువాత కొన్ని తెలుగు చిత్రాలు చేసిన‌ప్ప‌టికీ.. త‌మిళంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.

వివాదానాకి తెరలేపిన వర్మ...

వివాదం లేకపోతే వర్మకు నిద్ర పట్టదేమో కాబోలు.

జై ల‌వ కుశ‌లో పాత్ర తీరులు ఇవీ..

జై ల‌వ కుశ చిత్రంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడు పాత్ర‌ల గురించి ఆయ‌న క్లుప్తంగా ఇలా చెప్పుకొచ్చారు.

'గులాబీ మేడ' ఆడియో ఆవిష్కరణ

అల్లు వంశీ,అక్షర జంటగా ఎల్.వి.క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో