త్రివిక్ర‌మ్‌..16 ఏళ్ళ త‌రువాత‌

  • IndiaGlitz, [Monday,June 18 2018]

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. 'నువ్వే నువ్వే'తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసారు. ఆ త‌రువాత అత‌డు, 'జ‌ల్సా, ఖ‌లేజా, జులాయి, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అఆ, అజ్ఞాత‌వాసి' చిత్రాల‌తో ప‌ల‌క‌రించారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో 'అర‌వింద స‌మేత'.. వీర రాఘ‌వ చేస్తున్నారు త్రివిక్ర‌మ్.

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబ‌ర్ 10న విజ‌య ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ తొలి చిత్ర‌మైన 'నువ్వే నువ్వే' కూడా 16 ఏళ్ళ క్రితం ఇదే అక్టోబ‌ర్ 10న ద‌స‌రా కానుక‌గా విడుద‌లై విజ‌యం సాధించింది. మ‌రి.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. త్రివిక్ర‌మ్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లో వ‌చ్చిన‌ట్లే.

More News

ఏడాదికో మెగా హీరోతో బాల‌య్య‌

గ‌త మూడేళ్ళుగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు 'సంక్రాంతి క‌థానాయ‌కుడు'గా పేరు తెచ్చుకున్న‌ న‌ట సింహ బాల‌కృష్ణ‌.

జూన్ 21న యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా వారి 'హ్యాపి వెడ్డింగ్' ఇన్విటేష‌న్‌

వ‌రుడు..  ల‌వ‌ర్స్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌

రాజ్ కందుకూరి - మధుర శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు' ట్రైలర్స్ విడుదల

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు".

బంగారి బాలరాజు మూవీ ట్రైలర్ లాంచ్ లో చిన్న సినిమాలకు వరం - అంబికా కృష్ణ

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా నంది క్రియేషన్స్ పతాకం పై కె.యండి. రఫీ. రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు".

జూన్ 21న 'పంతం' ఆడియో రిలీజ్ - నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.