గ‌బ్బ‌ర్‌సింగ్ గ్యాంగ్‌తో 'వాల్మీకి'

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'జిగ‌ర్ తండా' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో బాబీ సింహ పాత్ర‌ను తెలుగులో వ‌రుణ్‌తేజ్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ పాత్ర‌ను శ్రీవిష్ణు చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రి 21 నుండి జ‌రుగ‌నుంది. హైద‌రాబాద్‌లో వారంపాటు జ‌ర‌గ‌బోయే ఈ షెడ్యూల్‌లో సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణ‌మైన వ‌రుణ్‌తేజ్‌, త‌నికెళ్ల‌భ‌రణి, గబ్బ‌ర్‌సింగ్ గ్యాంగ్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. సినిమాలో హీరోయిన్ విష‌యంలో కూడా యూనిట్ ఓ క్లారిటీకి రాలేదు. త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌ర‌నేది కూడా తెలియ‌నుంది.

More News

చైతు, నాని బాక్సాఫీస్ పోటీ...

అక్కినేని నాగ‌చైత‌న్య‌, నాని పోటీ ప‌డ‌నున్నారు. ఎందులో.. ఎక్క‌డో అనుకుంటున్నారు. బాక్సాఫీస్ వ‌ద్దేనండీ!. వివ‌రాల్లోకెళ్తే..

ప్రముఖ దర్శక, నిర్మాత బాపినీడు ఇకలేరు

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు అలియాస్ గుట్టా బాపినీడు చౌదరి తుదిశ్వాస విడిచారు.

మోది భార్యగా..

మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోది బ‌యోపిక్ `పిఎం న‌రేంద్ర మోది` రూపొందుతోన్న సంగ‌తి విదిత‌మే. ప్ర‌ముఖ న‌టుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర‌లోన‌టిస్తున్నారు.

'డిస్కోరాజా' షూటింగ్ ఎప్పుడంటే..

`డిస్కోరాజా` అంటూ మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు.

పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌లో సునీల్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.