త్వరలో పరుగెడతా అంటున్నవరుణ్ తేజ్..!

  • IndiaGlitz, [Saturday,October 01 2016]

మెగా హీరో వ‌రుణ్ తేజ్ మిష్ట‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఊటీలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా వరుణ్ తేజ్ కి గాయాలు అయిన విష‌యం తెలిసిందే. మిస్ట‌ర్ చిత్ర కోసం యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తుంటే వ‌రుణ్ తేజ్ కి గాయాలు అవ్వ‌డంతో పాటు కుడి కాలు బెణికింది. దీంతో వ‌రుణ్ తేజ్ ఊటీలోని హాస్ప‌ట‌ల్ కి వెళ్లి ప్రాధ‌మిక‌ చికిత్స చేయించుకున్నాడు.
డాక్ట‌ర్స్ ఆరు వారాలు విశ్రాంతి తీసుకోమ‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతో హైద‌దాబాద్ చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఊటీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేసాను. స‌త్యం రాజేష్, లావ‌ణ్య త్రిపాఠి ఇద్ద‌రూ నా విష‌యంలో చాలా కేర్ తీసుకున్నారు. నేను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని విషెష్ అందించిన‌ ప్ర‌తి ఒక్క‌రి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. త్వ‌ర‌లో ప‌రుగెడ‌తా అంటూ స‌త్యం రాజేష్, లావ‌ణ్య త్రిపాఠితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు వ‌రుణ్ తేజ్..!

More News

బాలయ్య మూవీని రిలీజ్ చేస్తున్న నితిన్..!

బాలయ్య మూవీని నితిన్ రిలీజ్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా..?

బాహుబ‌లి యానిమేష‌న్ టీజ‌ర్ రిలీజ్..!

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా బాహుబ‌లి 2 రూపొందుతుంది. రెండు పాట‌లు, కొన్ని సీన్స్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది.

ధనుష్ ద్విపాత్రాభినయంతో వస్తోన్న 'ధర్మయోగి' (ది లీడర్)

'రఘువరన్బి.టెక్'చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్ తాజాగా 'రైల్' చిత్రంతో ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చారు.

బాహుబలికి ఆది లేదు అంతం లేదు - నేను లేకపోయినా బాహుబలి ఎప్పటికీ ఉండాలి - రాజమౌళి

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంచలన చిత్రం బాహుబలి.ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.

నరేంద్ర మోడీకి అభినంద‌న‌లు తెలియ‌చేసిన కృష్ణంరాజు..!

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర‌వాద చొర‌బాటు శిబిరాల‌పై మెరుపుదాడులు చేసి విజ‌యం సాధించిన భారత సైన్యానికి దేశం యావ‌త్తు జై కొడుతుంది. ఈ దాడులు గురించి వివ‌రించాడానికి ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నేత‌లంతా సైన్యాన్ని ప్ర‌శంసించారు.