'బాహుబలి 2' లో విద్యాబాలన్..

  • IndiaGlitz, [Friday,October 30 2015]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన వెండితెర అద్భుతం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పిన‌ బాహుబ‌లికి మ‌రింత దీటుగా ఉండేలా బాహుబ‌లి 2ను ప్లాన్ చేస్తున్నారు జ‌క్క‌న్న‌. డిసెంబ‌ర్ నుంచి రామోజీ ఫిలింసిటీలో బాహుబ‌లి 2 షూటింగ్ ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే...బాహుబ‌లి చిత్రాన్ని బాలీవుడ్ లో రిలీజ్ చేసిన క‌ర‌ణ్ జోహార్ బాహుబ‌లి 2లో బాలీవుడ్ న‌టీన‌టులు ఉంటే మ‌రింత క్రేజ్ వ‌స్తుంద‌న్నాడ‌ట‌. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ జ‌క్క‌న్న అనుష్క అక్క పాత్ర‌ను క్రియేట్ చేసి బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ తో చేయిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఒక‌వేళ మాధురి దీక్షిత్ నో అంటే అప్పుడు ఆ పాత్ర‌ను విద్యాబాల‌న్ తో చేయించాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి...అనుష్క అక్క పాత్ర మాధురి చేస్తుందో...విద్యాబాల‌న్ చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

టెన్ష‌న్ లో బెంగాల్ టైగ‌ర్

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు.

రాజు గారి గ‌ది చూస్తూ ప్రేక్ష‌కుడు మృతి

ఓంకార్ తెర‌కెక్కించిన హార్ర‌ర్ మూవీ రాజు గారి గ‌ది. ఈ చిత్రం ద‌స‌రాకి రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

గుణశేఖర్ దారెటు?

‘రుద్రమదేవి’తో ప్రేక్షకులతో పాటు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న గుణశేఖర్ తదుపరి ఏ చిత్రాన్ని చేస్తాడో తెలియడం లేదు.

పాటల చిత్రీకరణలో 'మనసే మాయ'

తుల్జా భవాని ఫిలింస్,సొహ్సాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్త పతాకాలపై ఎం.భాగ్యలక్ష్మి,కె.ఫిష్ లక్ష్మి సహనిర్మాతలుగా సునీల్సాగర్ నిర్మాతగా సాయికిరణ్,ప్రాచి అధికారి హీరో హీరోయిన్స్గా ఎం.బల్వాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ అండ్ ప్రేమకథా చిత్రం ''మనసే మాయ''.

శంక‌రాభ‌ర‌ణం అస‌లు క‌థ‌

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.