విక్రమ్ కు ముహుర్తం కుదిరింది....

  • IndiaGlitz, [Wednesday,December 30 2015]

చియాన్ విక్ర‌మ్ హీరోగా మ‌ర్మ మ‌ణిద‌న్' అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. ఈ చిత్రంలో న‌య‌న‌తార స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్ స్థానంలో బిందుమాధ‌వి న‌టించ‌నుంద‌ట‌. ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం జనవరి 10 నుండి చిత్రీకరణను స్టార్ చేయనుందట. శంకర్ ఐ, తర్వాత పత్తు ఎన్రత్తు కుల్ల సినిమా కూడా సక్సెస్ కాకపోవడం విక్రమ్ కు గుబులుగా ఉందట.